దేశ అభివృద్ధిలో తెలంగాణ పాత్ర ఎంతో ఉందని ప్రధాని మోదీ(PM Modi) అన్నారు. రాష్ట్రం కొత్తగా ఏర్పడినా ఎంతో కీలకంగా వ్యవహరిస్తోందని చెప్పారు. తెలుగువారి ప్రతిభ దేశసామర్థ్యాన్ని పెంచిందని ప్రశంసించారు. తెలంగాణలో కనెక్టివిటీ...
ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో బీఆర్ఎస్ సర్కార్, ముఖ్యమంత్రి కేసీఆర్పై హుజురాబాద్ ఎమ్మెల్యే, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్(Eatala Rajender) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ రైల్వే వ్యాగన్...
హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీ(PM Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందుగా తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. భద్రకాళి అమ్మవారి మహత్యానికి, సమసక్క సారలమ్మ పౌరుషానికి..రాణిరుద్రమ పరాక్రమానికి...
తెలంగాణ కాంగ్రెస్పార్టీలో వర్గపోరు బయటపడింది. నల్గొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంలో మండల కమిటీ నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందని ఆ పార్టీ నేత పాల్వాయి స్రవంతి(Palvai Sravanthi) వర్గం ఆరోపిస్తూ ఆందోళనకు దిగింది....
ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్(KTR) మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ పుట్టుకనే అవమానించిన వ్యక్తి ప్రధాని మోడీ...
తెలంగాణ కాంగ్రెస్ నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivas Reddy) ఏపీ సీఎం వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. గురువారం తాడేపల్లికి వచ్చి సీఎంను కలిశారు. దాదాపు గంటసేపు వీరిద్దరూ...
ఖమ్మం జనగర్జన సభ సక్సెస్ తర్వాత మరింత దూకుడు పెంచింది తెలంగాణ కాంగ్రెస్. బీజేపీ, బీఆర్ఎస్ లను టార్గెట్ చేస్తూ పొలిటికల్ స్పీడ్ పెంచింది. ఈ నేపథ్యంలోనే గురువారం గాంధీ భవన్ లో...
హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్(Eatala Rajender) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ పార్టీపై కొన్ని మీడియా ఛానళ్లు విషం కక్కే...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...