కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. అయితే వాటిలో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కూడా ఒకటి. ఇంటికి దీపం అమ్మాయి అనే చైతన్యంతో కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి...
సమతామూర్తి విగ్రహ ప్రతిష్ఠాపన తెలంగాణలోని శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో జరిగింది. 45 ఎకరాల సువిశాల స్థలంలో త్రిదండి చిన్న జీయర్ స్వామి నిర్మించిన ఆలయంలో ఈ భారీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇది ప్రపంచంలోనే...
దేశంలో బంగారం ధర ప్రియమైంది. వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం.. రూ.30 అధికమైంది. వెండి ధర మాత్రం...
కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలీమాటిక్స్ (సీడాట్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
మొత్తం ఖాళీలు: 165
అర్హత: పోస్టులను అనురించి గ్రాడ్యుయేషన్/ ఎంబీఏ, బీటెక్/ ఎంఈ/ఎంటెక్/ పీహెచ్సీఏ/ ఐసీడబ్ల్యూఏ...
తిరుమలకు వెళ్లే భక్తులకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది ఏపీఎస్ఆర్టీసీ. దూర ప్రాంతాల నుంచి తిరుమల వచ్చే భక్తుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. తిరుపతి, తిరుమల మధ్య రాకపోకలకు టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది....
కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ కాల్స్, శాటిలైట్ ఫోన్ కాల్స్, కాన్ఫరెన్స్ కాల్స్, సాధారణ నెట్వర్క్లతో పాటు ఇంటర్నెట్లో పంపిన మెసేజ్ల వివరాలను కనీసం రెండేళ్లపాటు భద్రపరచడాన్ని తప్పనిసరి చేసింది....
గ్యాస్ సిలిండర్ ఉపయోగించే వారికి గుడ్ న్యూస్. ఈ నిర్ణయంతో 19 కిలోల కమిర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరను రూ.91.50 తగ్గించాయి. ఈ నిర్ణయం వల్ల గ్యాస్ వినియోగించే వినియోగదారులకు కాస్త ఉపశమనం...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...