మూడు రోజుల క్రితం కురిసిన కుండపోత వర్షాలతో ఇంకా తేరుకోకముందే ఆంధ్రప్రదేశ్ను మరో వాన గండం భయపెడుతోంది. దక్షిణ అండమాన్, పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో సోమవారం పలు...
తెలంగాణ రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించే ఐసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. తుదివిడత కౌన్సెలింగ్ షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. కొత్తగా కౌన్సెలింగ్లో పాల్గొనే వారు స్లాట్ బుక్ ...
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అయిన తిరుమలలో కనుమ రహదారులను అధికారులు పునరుద్ధరించారు. ఫలితంగా వెంకన్న దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులను అనుమతిస్తున్నారు.
రెండు ఘాట్ రోడ్ల ద్వారా భక్తులకు అనుమతిస్తున్నారు. అయితే...
తెలంగాణ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పులి హల్ చల్ జనాలకు వణుకు పుట్టిస్తుంది. మొట్లగూడెం సమీపంలోని జంగలపల్లి గేట్ వద్ద ఈరోజు తెల్లవారుజామున పులి రోడ్డు దాటుతుండగా ఫారెస్ట్ సిబ్బంది, ట్రాక్టర్ డ్రైవర్లు...
టీఎస్ పీజీఈసెట్-2021కు సంబంధించి సెకండ్, ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఆన్లైన్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగనుంది. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్...
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చి భారీ వర్షాల కారణంగా తిరుపతిలో చిక్కుకున్న యాత్రికులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీటీడీ జెఈవో శ్రీ వీరబ్రహ్మం ధైర్యం చెప్పారు. వర్షాలు తగ్గి భక్తులను...
అలిపిరి నుంచి తిరుమలకు శుక్రవారం ఉదయం నుంచి ఒక మార్గంలో వాహనాల రాకపోకలను పునరుద్ధరించినట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. తిరుమల నుంచి తిరుపతికి దిగే ఘాట్ రోడ్డు లో విరిగిపడ్డ కొండచరియలను...
ఏపీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరుచానూరులో వరద ధాటికి ఓ ఇల్లు కుప్పకూలింది. అలాగే అనంతపురంలో వరదలో చిక్కుకున్న...
వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్లో ఉండగా, అభివృద్ధికి బ్రేక్ పడిందని ప్రధాని మోదీ(PM Modi) విమర్శించారు. రాజమండ్రి రూరల్ వేమగిరిలో ఏర్పాటుచేసిన కూటమి సభకు...
ఏపీ సీఎం వైఎస్ జగన్పై తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి(Renuka Chowdhury) తీవ్ర విమర్శలు గుప్పించారు. గాంధీ భవన్లో మీడియాతో...
ఏపీ ఎన్నికల ప్రచారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్(Land Titling Act) చుట్టూ తిరుగుతోంది. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే మీ భూములను లాక్కొంటారని టీడీపీ కూటమి...
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలోనే రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా...
ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్ తగిలింది. ఆయన సొంత అల్లుడే రాంబాబును ఛీత్కరించుకుంటూ మాట్లాడిన వీడియో సంచలనం రేపుతోంది....