భారీ వర్షాలు ఏపీని అతలాకుతలం చేస్తున్నాయి. వరదల్లో చిక్కుకుని కొందరు మరణిస్తుంటే.. వరదల వల్ల అత్యవసర సమయాల్లో బయటకు వెళ్లలేక మరికొందరు ప్రాణాలు వదులుతున్నారు. అనారోగ్య సమస్యతో ఒకవేళ మరణించినా..చాలా ప్రాంతాల్లో దహనసంస్కారాలు...
నిరుద్యోగులకు శుభవార్త. దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఐటీ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని...
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం నిత్యం భక్తుల రద్దీతో ఉండేది. కరోనా దాటికి తిరుమల కూడా వెలవెలబోతోంది. కొవిడ్ ఉధృతి తగ్గి దేశమంతా సాధారణ పరిస్థితుల్లోకి వస్తున్నప్పటికీ నేటికీ మోస్తరు...
ఏపీ నిరుద్యోగులకు శుభవార్త. టెన్త్ అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలకు నోటిషికేషన్ విడుదలైంది. స్పోర్ట్స్ కోటాలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఏపీ పోస్టల్ సర్కిల్ పేర్కొంది. దీని ద్వారా సుమారు 75...
తెలంగాణ రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కింది స్థాయి గాలులు తూర్పు దిశ...
ఓ వైపు ఈశాన్య రుతుపవనాల తిరోగమనం..మరో వైపు బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరుస వాయుగుండాలు, అల్ప పీడనాలతో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా ఇప్పుడు కేరళ లో భారీ వర్షాలు...
ఏపీ: విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. అక్కయ్యపాలెం, మధురానగర్, అల్లిపురం, ఆసిల్మెట్ట, సీతమ్మధార, అల్లిపురం, హెచ్బీకాలనీ, జ్ఞానాపురం, బంగారమ్మమెట్ట ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది....
శబరిమల ఆలయం వచ్చే వారం తెరుచుకోనుంది. రెండు నెలల పాటు భక్తులు ఆలయాన్ని సందర్శించుకోనున్నారు. మండల మకరవిళక్కు పండగ సీజన్ సందర్భంగా రోజుకు 30 వేల మందిని అనుమతించనున్నట్టు అధికారులు వెల్లడించారు.
కఠినమైన కరోనా...
ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. నువ్వానేనా అనే రీతిలో పోటీ పడుతున్నారు....
ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు....
తెలంగాణ లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. 17 ఎంపీ స్థానాలకు మొత్తంగా 895 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మల్కాజిగిరి స్థానానికి అత్యధికంగా 114, అత్యల్పంగా...
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే దానికి నిదర్శనంగా చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి కలయిక అని చెప్పొచ్చు. దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్థులుగా తలపడిన...
నాలుగో విడతలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు నేటితో నామినేషన్లు గడువు ముగిసింది. ఈరోజు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు...