SPECIAL STORIES

మందుబస్తాలు అనుకుంటే పొరపాటే..మృతదేహం అది!

భారీ వర్షాలు ఏపీని అతలాకుతలం చేస్తున్నాయి. వరదల్లో చిక్కుకుని కొందరు మరణిస్తుంటే.. వరదల వల్ల అత్యవసర సమయాల్లో బయటకు వెళ్లలేక మరికొందరు ప్రాణాలు వదులుతున్నారు. అనారోగ్య సమస్యతో ఒకవేళ మరణించినా..చాలా ప్రాంతాల్లో దహనసంస్కారాలు...

బ్యాంక్ ఉద్యోగం కోసం చూస్తున్నారా?..ఆ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

నిరుద్యోగులకు శుభవార్త. దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఐటీ స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని...

వెలవెలబోతున్న తిరుమల..సామాన్యులకు వెంకన్న దూరమై ఎన్ని రోజులో తెలుసా?

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం నిత్యం భక్తుల రద్దీతో ఉండేది. కరోనా దాటికి తిరుమల కూడా వెలవెలబోతోంది. కొవిడ్ ఉధృతి తగ్గి దేశమంతా సాధారణ పరిస్థితుల్లోకి వస్తున్నప్పటికీ నేటికీ మోస్తరు...
- Advertisement -

నిరుద్యోగులకు శుభవార్త..టెన్త్‌ అర్హతతో ఉద్యోగాలు..పూర్తి వివరాలివే

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త. టెన్త్‌ అర్హతతో పోస్టల్‌ శాఖలో ఉద్యోగాలకు నోటిషికేషన్‌ విడుదలైంది. స్పోర్ట్స్ కోటాలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఏపీ పోస్టల్ సర్కిల్ పేర్కొంది. దీని ద్వారా సుమారు 75...

తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక

తెలంగాణ రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. కింది  స్థాయి గాలులు తూర్పు దిశ...

Flash News- కేరళకు రెడ్ అలెర్ట్

ఓ వైపు ఈశాన్య రుతుప‌వ‌నాల తిరోగ‌మ‌నం..మరో వైపు బంగాళాఖాతంలో ఏర్ప‌డుతున్న వ‌రుస వాయుగుండాలు, అల్ప పీడ‌నాల‌తో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా ఇప్పుడు కేరళ లో భారీ వర్షాలు...
- Advertisement -

Flash News- ఏపీలో భూకంపం

ఏపీ: విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. అక్కయ్యపాలెం, మధురానగర్‌, అల్లిపురం, ఆసిల్‌మెట్ట, సీతమ్మధార, అల్లిపురం, హెచ్‌బీకాలనీ, జ్ఞానాపురం, బంగారమ్మమెట్ట ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది....

వచ్చే వారం తెరుచుకోనున్న శబరిమల ఆలయం..నిబంధనలివే..

శబరిమల ఆలయం వచ్చే వారం తెరుచుకోనుంది. రెండు నెలల పాటు భక్తులు ఆలయాన్ని సందర్శించుకోనున్నారు. మండల మకరవిళక్కు పండగ సీజన్​ సందర్భంగా రోజుకు 30 వేల మందిని అనుమతించనున్నట్టు అధికారులు వెల్లడించారు. కఠినమైన కరోనా...

Latest news

భువనేశ్వరి బూతుల ఆడియో వైరల్.. తీవ్రంగా స్పందించిన టీడీపీ..

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్‌కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. నువ్వానేనా అనే రీతిలో పోటీ పడుతున్నారు....

వైసీపీకి భారీ షాక్.. మరో కీలక దళిత నేత రాజీనామా

ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు....

తెలంగాణ ఎంపీ అభ్యర్థులు ధనవంతులు.. కోట్లలో ఆస్తులు..

తెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. 17 ఎంపీ స్థానాలకు మొత్తంగా 895 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మల్కాజిగిరి స్థానానికి అత్యధికంగా 114, అత్యల్పంగా...

బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన వరంగల్ మేయర్

లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే అనేక మంది నేతలు పార్టీకి రాజీనామా చేయగా.. తాజాగా వరంగల్ నగర...

ఒకప్పటి ప్రత్యర్థి కోసం మద్దతుగా చంద్రబాబు ప్రచారం

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే దానికి నిదర్శనంగా చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి కలయిక అని చెప్పొచ్చు. దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్థులుగా తలపడిన...

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

నాలుగో విడతలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు నేటితో నామినేషన్లు గడువు ముగిసింది. ఈరోజు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు...

Must read

భువనేశ్వరి బూతుల ఆడియో వైరల్.. తీవ్రంగా స్పందించిన టీడీపీ..

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్‌కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో...

వైసీపీకి భారీ షాక్.. మరో కీలక దళిత నేత రాజీనామా

ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు...