SPECIAL STORIES

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో టీటీడీకి చోటు

ప్రపంచంలో ఏ ఇతర ఆలయంలో లేని విధంగా భక్తులకు సేవలందిస్తున్నందుకు గాను తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇంగ్లాండ్ కి చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ సర్టిఫికెట్ అందజేసింది. శనివారం తిరుమలలో...

ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక

పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం చెన్నైకి సమీపంలో తీరాన్ని దాటింది. గడచిన ఆరు గంటలుగా గంటకు 4 కిలోమీటర్ల వేగంతో కదిలిన వాయుగుండం పశ్చిమ వాయువ్యదిశగా కదులుతూ చెన్నైకి దిగువన తీరాన్ని దాటినట్టు...

నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీ ఇండస్ట్రీస్‌లో ఉద్యోగాలు

ఏపీ: నిరుద్యోగులకు శుభవార్త. విజయవాడలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనుంది. మినిస్టీరియల్‌ గ్రేడ్‌ సర్వీసెస్‌, లాస్ట్‌ గ్రేడ్‌ సర్వీసెస్ విభాగాల్లో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు....
- Advertisement -

శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి ఆస్థానం ఆరోజే..

తిరుమల తిరుపతిలో కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నవంబరు 16వ తేదీన శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం జ‌రుగ‌నుంది. ఈ ఉత్సవ నేపథ్యంలో స్వామివారికి ప్రాతఃకాలంలో నిర్వహించే సుప్రభాతం, తోమాల, అర్చన...

తిరుమల వైభవం..కపిలేశ్వరాలయంలో శాస్త్రోక్తంగా నవగ్రహ హోమం

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి వారి ఆలయంలో శుక్ర‌వారం న‌వ‌గ్ర‌హ హోమం శాస్త్రోక్తంగా జ‌రిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు ఏకాంతంగా హోమ మ‌హోత్స‌వాలు నిర్వహిస్తున్న విష‌యం విదిత‌మే. ఇందులో భాగంగా...

18 ఏళ్లు నిండిన వారికి గుడ్‌ న్యూస్..ఆ అవకాశం మరోసారి..

జనవరి 1, 2022 నాటికి 18 సంవత్సారాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకోవాలనిఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ ప్రజలను కోరారు. భారత ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ...
- Advertisement -

బ్రేకింగ్ న్యూస్- ఇంజినీరింగ్ తుది విడత సీట్లు కేటాయింపు

తెలంగాణలో ఇంజినీరింగ్ తుది విడత సీట్లు కేటాయింపు జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 60,941 ఇంజినీరింగ్ సీట్లుకేటాయింపు జరగగా..కన్వీనర్ కోటాలో 13,130 సీట్లు మిగిలాయి. 15 ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్లన్నీ భర్తీ అయ్యాయి. ఈ...

ఏపీకి వాతావరణశాఖ అలర్ట్

ఏపీ: ఆగ్నేయ బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడిన అల్పపీడనం బుధవారం ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా, సాయంత్రానికి వాయుగుండంగా మారింది. ఇది రాత్రి తొమ్మిది గంటలకు చెన్నైకి 430 కి.మీ., పుదుచ్చేరికి 420 కి.మీ. తూర్పు...

Latest news

అంబటి రాంబాబు వ్యాఖ్యలపై అల్లుడు మరో వీడియో

ఏపీ ఎన్నికలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu), ఆయన చిన్నల్లుడు గౌతమ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తన మావయ్య...

పవన్ కల్యాణ్‌ను గెలిపించండి.. ప్రజలకు అన్నయ్య చిరంజీవి సందేశం..

ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పిఠాపురంలో పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను గెలిపించాలని కోరుతూ మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఓ వీడియో...

వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యం.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు..

వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్‌లో ఉండగా, అభివృద్ధికి బ్రేక్ పడిందని ప్రధాని మోదీ(PM Modi) విమర్శించారు. రాజమండ్రి రూరల్ వేమగిరిలో ఏర్పాటుచేసిన కూటమి సభకు...

జగన్‌ పాలనపై రేణుకాచౌదరి తీవ్ర విమర్శలు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి(Renuka Chowdhury) తీవ్ర విమర్శలు గుప్పించారు. గాంధీ భవన్‌లో మీడియాతో...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై జగన్ చేసిన కుట్ర ఇదే.. టీడీపీ ట్వీట్ వైరల్ ..

ఏపీ ఎన్నికల ప్రచారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్(Land Titling Act) చుట్టూ తిరుగుతోంది. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే మీ భూములను లాక్కొంటారని టీడీపీ కూటమి...

ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

ఏపీ నూతన డీజీపీ(New AP DGP)గా హరీష్ కుమార్ గుప్తాను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వానికి...

Must read

అంబటి రాంబాబు వ్యాఖ్యలపై అల్లుడు మరో వీడియో

ఏపీ ఎన్నికలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి అంబటి రాంబాబు(Ambati...

పవన్ కల్యాణ్‌ను గెలిపించండి.. ప్రజలకు అన్నయ్య చిరంజీవి సందేశం..

ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పిఠాపురంలో పోటీ చేస్తున్న...