అకాల వర్షాలకు రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. జనగామ జిల్లా బచ్చన్న పేట మండలంలో పంట నష్టాన్ని షర్మిల పరిశీలించారు....
టీడీపీ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) స్పందించారు. తాను బీజేపీ లోనే ఉంటానని.. బీజేపీ ని వీడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు రాజాసింగ్. సోషల్...
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ(Swiggy) వినియోగదారుల నుంచి కొత్త ఛార్జీల వసూలకు సిద్ధమైంది. కార్ట్ విలువతో సంబంధం లేకుండా ఇక నుంచి ప్రతి ఆర్డర్ పై రూ.2చొప్పున ప్లాట్ ఫామ్ ఫీజు...
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసు(Viveka Murder Case)లో వైసీపీ ఎంపీ అవినాష్రెడ్డి(Avinash Reddy) ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ తుది తీర్పు ఇవ్వడం కుదరని తెలంగాణ హైకోర్టు తెలిపింది. రేపటి నుంచి వేసవి...
తెలంగాణ హైకోర్టు(TS High Court)కు వేసవి సెలవులు ప్రకటించారు. మే ఒకటో తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు న్యాయస్థానానికి సెలవులు ప్రకటిస్తూ రిజిస్ట్రార్ జనరల్ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే...
Revanth Reddy |ఏప్రిల్ 30న ఒకేరోజు నాలుగు ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహిస్తున్నారని.. వేరు వేరు తేదీల్లో ఈ పరీక్షలను జరిగేలా చూడాలని గతకొన్ని రోజులుగా నిరుద్యోగులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. కానిస్టేబుల్,...
హైదరాబాద్(Hyderabad)లోని బంజారాహిల్స్ శ్రీనగర్ కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాఘవ లాడ్జీ వద్ద మద్యం మత్తులో వాచ్మెన్తో నలుగురు డ్యాన్సర్లు గొడవ పడ్డారు. మాటామాటా పెరిగి గొడవ పెద్దది కావడంతో కోపం ఆపుకోలేకపోయిన...
మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల పట్టణానికి చెందిన వెల్ది హరిప్రసాద్(Veldi Hariprasad)ను ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) ప్రశంసించారు. చేనేత మగ్గంపై పలు ఆవిష్కరణలు చేయడంతో పాటు జీ20 లోగోని...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...