వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఇటీవల సినిమాటోగ్రఫర్ చోటా కే నాయుడు వైఎస్ జగన్ను...
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు తన ఇరవై ఐదవ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే.అయితే తాజాగా మహేష్ బాబు బర్త్ డే గిఫ్ట్ రాబోతోంది. అభిమానులకు మహేష్ బాబు బర్త్ డే...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకంటూ ఓ ఛానల్ ఉండాలని ఎప్పటి నుండో ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇటీవల ఇప్పటి వరకు మార్కెట్ లో ఉన్న ఛానల్స్ తో గొడవలు జరిగిన విషయం...
హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా బ్రాండ్ అంబాసిడర్ల జాబితాలోకి చేరిపోయారు. శుక్రవారం సాయంత్రం.. సెలెక్ట్ మొబైల్స్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా జూనియర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు...
ప్రతి సినిమా మధ్య కాస్త ఎక్కువ విరామాన్ని తీసుకుంటారు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్. అయితే ఇటీవలకాలంలో ఆయన వేగాన్ని పెంచారు. ప్రస్తుతం ఎన్టీఆర్తో అరవింద సమేత చిత్రాన్ని చేస్తున్నారాయన. ఈ సినిమా తర్వాత...
బుల్లితెరపై వచ్చే రియాల్టీ షోలకు సిల్వర్ స్క్రీన్ స్టార్ లు రావడం,అందుకు ప్రతిఫలంగా నిర్వాహకులు భారీ రెమ్యునరేషన్ లు ముట్టజెప్పడం షరా మామూలే. ఇక ఎంతోమంది యువ డాన్సర్లు తమ ప్రతిభను చాటిచెప్పడానికి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...
శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రాజెక్ట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్ఎల్బీసీ ఎడమవైపు టన్నెల్ పనులు జరుగుతుండగా సుమారు 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం...