టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. చాలాకాలంగా జట్టులో చోటు కోసం ఎదురుచూసినా ఫలితం లేకపోవడం వల్ల ఆటకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఎల్లవేళలా తనకు మద్దతుగా...
యువ క్రికెటర్ శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో ఎప్పటికీ కోల్కతా నైట్రైడర్స్కే ఆడాలని ఉందని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. నైట్రైడర్స్కు ఎన్నో విజయాలందించినప్పటికీ..గిల్ను ఆ జట్టు అట్టిపెట్టుకోలేదు. అయితే వేలంలో...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా పుష్ప. ఈ సినిమా మొదటి రోజు(డిసెంబర్ 17) నుంచే వసూళ్ల వర్షం కురిపించింది. అల్లు అర్జున్, రష్మిక...
మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో రాత్రి సమయాల్లో కర్ఫ్యూ కొనసాగుతుందని సీఎం...
మహేంద్ర సింగ్ ధోనీ. ఈ పేరు వినగానే టీమ్ఇండియా బెస్ట్ వికెట్ కీపర్, కెప్టెన్ గా, ఆటగాడిగా ఎన్నో రికార్డులు నమోదు చేశాడు. టెస్టుల్లో కూడా కీపర్గా భారత్ తరపున అగ్రస్థానంలో నిలిచాడు....
అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజా టెస్టు ర్యాంకింగ్స్ను బుధవారం విడుదల చేసింది. ఆస్ట్రేలియా యువ బ్యాటర్ మార్నస్ లబుషేన్.. వరల్డ్ నం.1 స్థానాన్ని తొలిసారి కైవసం చేసుకుని రికార్డు సృష్టించాడు. టీమ్ఇండియా మాజీ...
ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా కొత్త వేరియంట్ విస్తరిస్తున్నందున న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి 2,3 రోజుల్లో...
ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముహూర్తం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. ఈ మెగా వేలాన్ని బెంగళూరు వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 7, 8 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ ప్రణాళిక...
తెలంగాణకు పదేళ్ల మోదీ పాలనలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) విమర్శించారు. ఎన్నో అడిగితే ఇచ్చింది మాత్రం 'గాడిద...
పిఠాపురంలో పవన్ కల్యాణ్ను ఓడించకపోతే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకంటానంటూ ముద్రగడ చేసిన వ్యాఖ్యలపై జనసేన(Janasena) పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.శివశంకర్ తీవ్రంగా స్పందించారు....
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ప్రశంసలు కురిపించారు. ఏలూరు జిల్లా దెందులూరులో ప్రజాగళం సభకు హాజరైన చంద్రబాబు రాధా గురించి ప్రత్యేకంగా...
త్వరలో అమెరికా, వెస్టిండీస్ వేదికల్లో జరిగే టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు(T20 World Cup)ను బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్గా...
టీడీపీ, జనసేన, బీజేపీ(TDP-Janasena-BJP) కూటమి మేనిఫెస్టోను విడుదల చేసింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ సిద్ధార్థ్ నాథ్ సింగ్ ఈ మేనిఫెస్టో పోస్టర్ను...