దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇండియా ఘన విజయం సాధించింది. ఐదో రోజు ఆటలో సౌతాఫ్రికాను191కే అలౌట్ చేశారు భారత బౌలర్లు. బ్యాటింగ్ కు దిగిన ఆ జట్టులో ఎల్గర్,బవుమా, డికాక్ తప్ప...
ఐసీసీ పురుషుల టీ20ఐ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికైన నలుగురు ఆటగాళ్లలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్, పాకిస్తాన్ వికెట్ కీపర్-బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ చోటు దక్కించుకున్నారు. మిగతా...
న్యూజిలాండ్ జట్టు స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ రాస్ టేలర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ తాజాగా రాస్ టేలర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని...
మహిళల ఐపీఎల్ను నిర్వహించేందుకు భారత క్రికెట్ బోర్డు కసరత్తులు చేస్తుందని బీసీసీఐ సెక్రటరీ జైషా స్పష్టం చేశారు. పురుషుల ఐపీఎల్ తరహాలోనే దీన్ని రూపొందించబోతున్నట్లు తెలిపారు. కొన్ని రోజుల్లో దీనిపై స్పష్టతనిస్తామని చెప్పారు.
మహిళల...
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమ్ఇండియా 174 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా.. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో (130) కలుపుకుని ప్రత్యర్థి జట్టు ముందు 305 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది....
ఇటీవల ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో రజక పతకంతో మెరిసిన భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ తన అంతిమ లక్ష్యం ఏమిటో చెప్పాడు. ప్రస్తుతం ఛాంపియన్షిప్లో దక్కిన విజయాన్ని తాను ఆస్వాదిస్తున్నట్లు తెలిపాడు.
ఫైనల్లో...
యాషెస్ సిరీస్లో జోరు మీదుంది ఆస్ట్రేలియా. వరుసగా రెండు టెస్టులు గెలిచి జోష్ లో ఉన్నారు. మరోవైపు రెండు ఓటములతో నిరాశలో కూరుకుపోయింది ఇంగ్లాండ్ జట్టు. ఇక ఈ రెండు జట్లు ముచ్చటగా...
ఐపీఎల్: సన్రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్కడ లోపాలున్నాయో గుర్తించింది. వ్యూహ వైఫల్యాలను లెక్కించింది. ఇప్పుడు దిగ్గజాలతో సన్రైజర్స్ను పరిపుష్టిగా మార్చింది. ఈ సీజన్ ఐపీఎల్ లో సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానుల్ని...
ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతోంది. అధికార, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేతలు ఎన్నికల ప్రచారంలో ప్రధాన...
ప్రముఖ సినీ నటుడు రఘుబాబు(Raghu Babu) నడుపుతున్న కారు ఢీకొని బైక్ మీదున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. నల్లగొండ జిల్లా కేంద్రం శివారు అద్దంకి-నార్కట్పల్లి రహదారిపై...
ఉద్యమ కాలం నాటి కేసీఆర్ను మళ్లీ చూడబోతున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ...
యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ ఫలితాల్లో(UPSC Civil Service Results) తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటిన సంగతి తెలిసిందే. మహబూబ్నగర్కు చెందిన అనన్య రెడ్డి...
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజు వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఆర్వో కేంద్రాల వద్దకు చేరుకుని నామినేషన్లు సమర్పించారు. దీంతో నామినేషన్ల...