అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను చంపుతానంటూ వైట్హౌస్ పరిసరాల్లోకి ట్రక్తో దూసుకొచ్చిన తెలుగు యువకుడు సాయివర్షిత్కు(Sai Varshith Kandula) గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఫెడరల్ కోర్టు...
మైసూర్ రాజు టిప్పు సుల్తాన్(Tipu Sultan) ఖడ్గాన్ని లండన్ నగరంలో వేలం వేశారు. ఈ వేలంలో టిప్పు సుల్తాన్ ఖడ్గం ఏకంగా రూ.140 కోట్లకు అమ్ముడుపోయింది. వేలం నిర్వహించిన బాన్హమ్స్ హౌజ్ ఈ...
ఆస్ట్రేలియాలోని సిడ్నీ(Sydney) నగరంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సర్సీ హిల్స్లోని ఏడంతస్తుల భవనంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం ధాటికి భవనం పూర్తిగా కుప్పకూలింది. తొలుత...
Tea Day |ప్రస్తుత రోజుల్లో చాయ్ వాడకం ఏ లెవెల్లో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పనిలేదు. మనసుకు బాధ అనిపించినా.. సంతోషం అనిపించినా.. తలనొప్పి వచ్చినా.. ఏదైనా విషయంలో టెన్షన్ పడినా అందరూ...
ట్విట్టర్కు కొత్త సారథిని నియమిస్తున్నట్లు ఆ సంస్థ అధినేత ఎలన్ మస్క్(Elon Musk) ప్రకటించారు. సీఈవోగా ఒక మహిళను నియమించనున్నట్టు కూడా ఆయన పేర్కొన్నారు. ఆరు వారాల్లోగా ఆమె నియామకం పూర్తవుతుందని చెప్పారు....
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) మంగళవారం అరెస్ట్ అయ్యారు. అల్ ఖదీర్ ట్రస్ట్ నిధుల దుర్వినియోగం కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. ఇస్లామాబాద్ హైకోర్టులో విచారణకు హాజరైన PTI అధినేతను.....
అమెరికా(America)లోని టెక్సాస్లో సైకో జరిపిన కాల్పుల్లో తెలంగాణ యువతి దుర్మరణం చెందారు. మృతురాలు తాటికొండ ఐశ్వర్యగా పోలీసులు గుర్తించారు. సైకోల కాల్పుల్లోనే ఐశ్వర్య మరణించినట్లు ఎఫ్బీఐ నిర్ధారించింది. ఐశ్వర్య రంగారెడ్డి జిల్లా జడ్జి...
అమెరికా(America)లోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్లో దారుణం జరిగింది. షాపింగ్ మాల్ పరిసరాల్లో ఓ దుండగుడు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మొత్తం 9 మంది చనిపోయారు. ఏడుగురు గాయపడ్డారు. వీరిలో చిన్నారులు సైతం...
ఆదిలాబాద్లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) లేఖ రాశారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు...
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన నేతలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్.. సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్రయించింది. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ జరగింది. ఇందులో భాగంగా...
అధికారం పోయిన తర్వాత కేసీఆర్(KCR).. బయట కనిపించిన సందర్భాలను చేతి వేళ్లపై లెక్కపెట్టొచ్చు. ఇక అసెంబ్లీ సమావేశాలకయితే.. కేసీఆర్ ఒకే ఒకసారి హాజరయ్యారు. అది కూడా...