రైతు దారుణ హత్య..పరారీలో దుండగులు

0
40

ఉత్తర్​ప్రదేశ్ లో రైతు దారుణ హత్య కలకలం రేపింది.​ ముజఫర్​నగర్​లోని ఫుగానా గ్రామంలో రైతు సత్యేంద్ర కుమార్​ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చంపారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపిన పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.