రాధేశ్యామ్ నుంచి బిగ్ అప్డేట్..ఈ రాతలే వీడియో సాంగ్ రిలీజ్

0
33

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజాహేగ్దే జంటగా నటించిన సినిమా ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను గోపీకృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మార్చి 11న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా నుండి ఈ రాతలె వీడియో సాంగ్ రిలీజ్ చేశారు చిత్రబృందం. ఈ పాటను యువన్ శంకర్ రాజా, హరిణి పాడగా థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు.

https://www.youtube.com/watch?v=Y0GucESe5xA&feature=emb_title