చేపకోసం వల వేస్తే.. బ‌య‌ట‌కు ఏం వ‌చ్చిందో తెలిసి ప‌రుగులు పెట్టిన బాలుడు

చేపకోసం వల వేస్తే.. బ‌య‌ట‌కు ఏం వ‌చ్చిందో తెలిసి ప‌రుగులు పెట్టిన బాలుడు

0
38

చాలా మంది చేప‌లు ప‌ట్టే స‌మ‌యంలో, వ‌ల‌లో వ‌చ్చే అనేక వ‌స్తువుల‌ని ప‌నికి రానివి అని బ‌య‌ట‌ప‌డేస్తారు… ఒక్కోసారి వింత వ‌స్తువులు కూడా ఇలా బ‌య‌ట‌ప‌డిన సంద‌ర్భాలు ఉన్నాయి, అయితే కొన్ని మాత్రం చాలా ఉప‌యోగ‌క‌ర‌మైనవి పాత‌వి కూడా వ‌స్తూ ఉంటాయి, తాజాగా క‌రోనా వైర‌స్ వేళ వింత‌లు కూడా కొన్ని జ‌రుగుతున్నాయి.

అలాంటి ఘ‌ట‌న ఇది అనే చెప్పాలి… మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లాలో చేపల కోసం చెరువులో వల వేస్తే ఆ బాలుడికి న‌గ‌దు క‌నిపించింది. వ‌ల‌లోనోట్ల కట్ట దొరికింది. అన్ని రూ. 500,రూ. 2000 నోట్లు ఉండటం చూసి బాలుడు ఆశ్చర్యపోయాడు. ఈ విషయం కాస్త బయటకు పొక్కడంతో జనాలు ఆ చెరువ వద్దకు ఎగబడ్డారు.

అయితే అప్ప‌టికే ఆ వ‌ల నుంచి ఆ న‌గ‌దు చిరిగి బ‌య‌ట‌కు గాలి వ‌ల్ల వ‌చ్చేసింది, ఎవ‌రో వ్య‌క్తి క‌ట్ట విసిరాడు కాని డ‌బ్బు అనుకోలేదు అని చెప్పాడు బాలుడు, చాలా మంది కొన్నినోట్లు తీసుకుని వెళ్లారు, చివ‌ర‌కు వ‌ల‌లోవి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, అస‌లు న‌గ‌దు ఎందుకు వేశాడు అనే కోణంలో ద‌ర్యాప్తు చేస్తున్నారు.