Tag:చైనా

భారతీయులకు చైనా గుడ్ న్యూస్..వీసాలపై కీలక ప్రకటన జారీ

ఇండియన్ స్టూడెంట్స్ కు విసాలపై చైనా కీలక ప్రకటన చేసింది. కరోనా సమయంలో భారత్‌కు వెళ్లి, ఆంక్షల వల్ల గత రెండేళ్లుగా అక్కడే నిలిచిపోయిన విద్యార్థులకు, అలాగే వివిధ రకాల వారు తిరిగి...

రష్యా-ఉక్రెయిన్‌ వార్..అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య జరుగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన చేశారు. రష్యా చేస్తున్న దాడులు ఉక్రెయిన్​కు పరిమితం కావని.. భవిష్యత్తులో ఇతర దేశాలపై కూడా దాడిని కొనసాగిస్తుందని బైడెన్​...

కువైట్ లోని భారత ఎంబీసీ కీలక ప్రకటన

కువైట్ లోని భారత ఎంబీసీ కీలక ప్రకటన చేసింది. కరోనా విజృంభణ నేపథ్యంలో సోమవారం ఎంబసీ మూసి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సర్వీసులకు ఎలాంటి అంతరాయం ఉండదని తెలిపారు. అలాగే షరాఖ్, ఫహహీల్,...

అప్పటి నుండి విదేశీయులకు అనుమతి..కానీ..

కరోనా నేపథ్యంలో విధించిన ప్రయాణ ఆంక్షలను సడలించింది అమెరికా. నవంబర్​ 8 నుంచి రెండు డోసులు తీసుకున్న విదేశీ ప్రయాణికులను దేశంలోకి అనుమతించనున్నట్లు తెలిపింది. నవంబర్​ 8 నుంచి వ్యాక్సినేషన్​ పూర్తి చేసుకున్న...

భారత్ లో సెకండ్ వేవ్ ఎలా విజృంభించిందో ఇప్పుడు అలాగే ఇండోనేషియాలో

మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎంతలా విజృంభించిందో తెలిసిందే. రోజూ నాలుగు లక్షలకు పైగా కేసులు వచ్చాయి. ఆక్సిజన్ కు తీవ్ర కొరత ఏర్పడింది. ఆక్సిజన్ సకాలంలో అందక చనిపోయిన వాళ్లు...

చైనాకు షాక్ ఇచ్చిన శాంసంగ్

చైనా కొత్త కంపెనీలు ఏమైనా పెట్టడానికి ఔత్సాహికులు సిద్దంగా ఉంటే వెంటనే తమ దేశంలో వారికి అన్నీ సదుపాయాలు కల్పిస్తుంది. ఇలా కొన్ని వేల కంపెనీలు ఆ దేశంలో ఉన్నాయి. అయితే తాజాగా...

ఆగ‌ని చైనా క్రూరత్వం -కరోనా సమయంలో డాగ్ మీట్ ఫెస్టివల్ – ఎంత దారుణం

మాంసాహారం తిన‌డంలో చైనాని మించిన వారు లేరు. ఏకంగా అన్నీ ర‌కాల జంతువుల‌ని లొట్ట‌లేసుకుని మ‌రీ తింటారు. ఇక్క‌డ క‌రోనా వైర‌స్ విజృంభించిన త‌ర్వాత చాలా వ‌రకూ జంతువుల మార్కెట్లు క్లోజ్ అయ్యాయి....

Latest news

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

YS Jagan | అసెంబ్లీలో అడుగు పెట్టడానికి జగన్ రెడీనా!

అధికారం చేజారిన తర్వాత జగన్(YS Jagan).. అసెంబ్లీ మొఖం కూడా చూడలేదు. ప్రమాణ స్వీకారం సమయంలో ఏదో తూతూ మంత్రంగా వచ్చి ప్రమాణ స్వీకారం అంతవరకు...

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...