ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో వర్షాలు విరివిగా కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఆదివారం రోజున ఉత్తర-దక్షిణ ద్రోణి ఏర్పడి దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా...
ప్రజలకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఎన్నో పథకాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన జగన్ ప్రభుత్వం తాజాగా రైతులకు తీపి కబురు చెప్పింది. జగనన్న విద్యాదీవెన, జగనన్న అమ్మఒడి, విద్యాకానుక ,...
తెలంగాణ రాష్ట్రంలో సోమవారం అర్ధరాత్రి తర్వాత భారీ వర్షాలు కురవడంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. లోతుట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొని కాస్త ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో...
ప్రజలకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు ఇప్పటికే ఎన్నో పథకాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. దీనితో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. జగనన్న విద్యాదీవెన, జగనన్న అమ్మఒడి, విద్యాకానుక ,...
ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న మంకీపాక్స్ భారత్కూ విస్తరించింది. మొదటి రెండు కేసులు కేరళలో నమోదు కావడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో మంకీ పాక్స్ ఎలా వ్యాపిస్తుంది, దాని లక్షణాల గురించి తెలుసుకోవడం...
తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఇప్పటికే అనేక సార్లు బస్సు చార్జీలు పెంచగా..తాజాగా లగేజీ ఛార్జీలు పెంచుతూ టీఎస్ఆర్టీసీ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం కొత్త ఛార్జీలు శుక్రవారం...
ఏపీ ప్రజలకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. ఇప్పయివరకు నవరత్నాల్లో భాగంగా అర్హులైన వారందరికీ పథకాల ద్వారా లబ్ది పొందారు. కానీ కొంతమంది వివిధ కారణాల చేత వీటిని పొందలేకపోయారు. ఈ నేపథ్యంలో...
ఏపీ సర్కార్ ప్రజలకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఎన్నో పథకాలను తీసుకొచ్చిన జగన్ సర్కార్ వాటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. నవరత్నాల్లో భాగంగా వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన...
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...