ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసులకు సంబంధించి శనివారం నాటి బులిటెన్ రిలీజ్ అయింది. ఇవాళ ఆంధ్రాలో నమోదైన కేసుల సంఖ్య 2930. ఇవాళ 36 మంది మరణించారు.
ఇవాళ మొత్తం 90532 నమూనాలు పరీక్షించారు....
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసులకు సంబంధించి గురువారం నాటి బులిటెన్ రిలీజ్ అయింది. ఇవాళ ఆంధ్రాలో నమోదైన కేసుల సంఖ్య 3841. నిన్న బుధవారం 3797 కేసులు నమోదు కాగా ఇవాళ స్వల్పంగా...
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసులకు సంబంధించి బుధవారం నాటి బులిటెన్ రిలీజ్ అయింది. ఇవాళ ఆంధ్రాలో నమోదైన కేసుల సంఖ్య 3797. నిన్న మంగళవారం 3620 నమోదైన కేసుల కంటే స్వల్పంగా పెరిగాయి....
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసులకు సంబంధించి మంగళవారం నాటి బులిటెన్ రిలీజ్ అయింది. కరోనా కేసులు మంగళవారం 3620 నమోదయ్యాయి. సోమవారం కేసులతో పోలిస్తే ఇవాళ స్వల్పంగా కేసుల సంఖ్య పెరిగింది. నిన్న...
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసులకు సంబంధించి సోమవారం నాటి బులిటెన్ రిలీజ్ అయింది. కరోనా కేసులు సోమవారం 2224 నమోదయ్యాయి. ఆదివారం కేసులతో పోలిస్తే ఇవాళ స్వల్పంగా కేసుల సంఖ్య పెరిగింది. నిన్న...
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అన్ని రాష్ట్రాలలో మాదిరిగానే తెలుగు రాష్ట్రాల్లో సైతం ఆంక్షలు సడలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు కొంతమేరకు సడలించారు. ఆ వివరాలేటో చూద్దాం...
కోవిడ్ పాజిటీవ్...
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసులకు సంబంధించి ఆదివారం నాటి బులిటెన్ రిలీజ్ అయింది. కరోనా కేసులు ఆదివారం 4250 నమోదయ్యాయి. శనివారం కేసులతో పోలిస్తే ఇవాళ స్వల్పంగా కేసుల సంఖ్య పెరిగింది. నిన్న...
రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంలో అనుభవం లేని మంత్రులు...
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్(KTR) విమర్శనాస్త్రాలు సంధించారు. కరోనా కన్నా కాంగ్రెస్ మహా డేంజర్ అన్నారు. కాంగ్రెస్ మూలకంగానే తెలంగాణ క్షీణిస్తోందన్నారు. అన్ని రంగాల్లో...
విశాఖపట్నంలోని రుషికొండ బీచ్(Rushikonda Beach) తన ప్రతిష్టాత్మకమైన ‘బ్లూ ఫ్లాగ్’ గుర్తింపును కోల్పోయింది. బీచ్ నిర్వహణ సరిగా లేకపోవడంతోనే డెన్మార్క్ కు చెందిన ఫౌండేషన్ ఫర్...