ఏపీలో వైసీపీ అధినేత జగన్ అధికారంలోకి రాబోతున్నారు అని ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీకి అధికారం రాదు అని తెలుస్తోంది ఈ ప్రచారంలో... ముఖ్యంగా సర్వేలు ఇలా ఉంటే, మే 19న వచ్చే...
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సీఎం అవడం ఖాయం అని తెలుస్తోంది.. ఇటు సర్వేలు చెప్పేదాని ప్రకారం జగన్ కే అధికారం అని చెబుతున్నారు.. ఇక తెలుగుదేశం పార్టీ మాత్రం ఇవన్నీ...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సమయంలో కూడా ఇంతే హాడావుడ చేసింది.. తామే గెలుస్తాం జగన్ సీఎం అని చెప్పారు.. వాస్తవంగా చూసుకుంటే జగన్ సీఎం అవ్వలేదు.. అలాగే 70 సీట్లు...
తామే గెలుస్తాం మా గెలుపు ఫైనల్ అని చెబుతున్నారు వైసీపీ నేతలు..దీనికి సాక్ష్యాలుగా తమకు వచ్చిన సర్వేలు రిపోర్టులు చూసి చెబుతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీనేతలు మాత్రం ఓపికగా సహనంగా ఉంటున్నారు... కేంద్రంలో...
ఈసారి ఏపీలో వైసీపీ తప్పకుండా భారీ స్ధాయిలో విక్టరీ సాధిస్తుంది అని చెబుతున్నారు.. అంతేకాదు పార్టీ తరపున సీనియర్ లీడర్లు కూడా ఈసారి గత ఎన్నికల కంటే ధీమాగా చెబుతున్నారు. జగన్ పాదయాత్ర...
రాజధాని ప్రాంతంలో ఈసారి వైసీపీ మెజార్టీ స్ధానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తోంది, ఈసారి ఫలితాలు మారుతాయి అని చెబుతున్నారు కృష్ణా గుంటూరు ప్రాంతాల వారు, ముఖ్యంగా దీనికి కారణం కూడా...
నిజమే కేసీఆర్ మొత్తం దక్షిణాది రాష్ట్రాలను ఏకం చేయాలి అని చూస్తున్నారు.. తృతీయ కూటమి ద్వారా కేంద్రంలో చక్రం తిప్పాలి అని చూస్తున్నారు ..అయితే కేసీఆర్ ఆశలపై కొందరు నీళ్లు చల్లుతున్నారు, ...
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేతలకు అందుబాటులో లేరు, అయితే పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి రాజకీయంగా అన్ని విషయాలు చక్క పెడుతున్నారట.. అయితే జగన్ ఎందుకు నేతలతో ఇప్పుడు చర్చలు జరపడం...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...