ఏపీలో కరోనా విజృంభణ భారీగా తగ్గింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం కలకలం రేపుతుండగా తాజాగా కేసుల సంఖ్య తగ్గడం ఊరట కలిగిస్తుంది. గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా 19,241 కరోనా...
టాలీవుడ్ చిత్ర పరిశ్రమను గతకొన్ని రోజులుగా అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ సందర్భంగా ఇండస్ట్రీలోని సమస్యలపై సినీ పెద్దలు చర్చించే అవకాశం ఉంది. థియేటర్ల టికెట్ ధరలు, ఆన్ లైన్ టికెట్ విధానంతో...
ఏపీలో కరోనా విజృంభణ తగ్గింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం కలకలం రేపుతుండగా తాజాగా కేసుల సంఖ్య తగ్గడం భారీ ఊరట కలిగిస్తుంది. గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా 19,769 కరోనా...
నాగార్జున కొండకు వెళ్లే పర్యాటకులకు గుడ్ న్యూస్. తాజాగా నాగార్జున కొండ లాంచీ ప్రయాణాలపై కీలక నిర్ణయం తీసుకుంది సర్కార్. నేటి నుంచి నాగార్జున కొండను చూడటానికి లాంచీ ప్రయాణాలకు అనుమతి ఇస్తూ...
ఏపీ డిజిపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో ఏపీ ఇంటెలిజెన్స్ డీపీపీగా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్ సమీర్ శర్మ...
ఏపీ మందుబాబులకు సీఎం జగన్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఏపీలోని అన్ని హైవేల పక్కన మద్యం దొరకకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన క్యాంప్ కార్యాలయంలో...
ఏపీ నిరుద్యోగులకు శుభవార్త. వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో ఏకంగా 2588 పోస్టుల భర్తీకి ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో 446 ఏంటి సర్జన్ పోస్టులు కాగా 6 డిప్యూటీ డెంటల్...
ఏపీలో కరోనా విజృంభణ భారీగా తగ్గింది. దీనితో ప్రజలకు ఊరట లభించింది. తాజాగా గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా 15,193 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 434 పాజిటివ్ కేసులు వెలుగు...
కుంభమేళా నిర్వహణలో లోపాలున్నాయంటున్న ప్రతిపక్ష నేతలను పందులు, రాబందులతో పోల్చారు ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath). దీనిపై తాజాగా సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్...
తెలంగాణలో దేశంలోనే మొట్టమొదటి “లైఫ్ సైన్సెస్ పాలసీ”ని తీసుకురానున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రకటించారు. తెలంగాణలో దేశ విదేశాల పెట్టుబడులకు సులభతరమైన పారిశ్రామిక విధానం,...