మే 30 న ఏపీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.. అయితే ఆరునెలల కాలం ఇవ్వండి మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా అని అక్కడే తెలియచేశారు. అయితే నవంబర్ 30తో...
ఏ కాలానికి ఆ గొడుగు పట్టాలి అంటారు ఇప్పుడు అలాంటి పరిస్దితి వచ్చింది వేసవి వస్తే ఆ ఎండ తట్టుకోలేము, వర్షా కాలంలో వర్షాలు ముంచెత్తుతాయి. నాలాలు పొంగిపొర్లుతాయి. ఇక శీతాకాలం వచ్చింది...
ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ తరపున తన వాయిస్ ను గట్టిగా వినిపించిన మహిళా నేత యామిని... వైసీపీ నాయకులు ఎవరైనా చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేస్తే వారికి వెంటనే కౌంటర్ ఇచ్చేవారు...
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తన నియోజకవర్గంలో కొత్త ప్రయోగం చేశారు... ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా ఆయన ఒక కార్యక్రమాన్ని చేపట్టారు... రానున్న రోజుల్లో మంగళగిరి...
టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాజీ మంత్రి నారాలోకేశ్ పై అలాగే తనను విమర్శిస్తున్న టీడీపీ నేతలపై సంచలన వ్యాఖ్యాలు చేశారు.. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తాను హైందవ సంప్రదాయాన్ని గౌరవించలేదని...
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై పౌరసరఫరా శాఖ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యాలు చేశారు... 2014 ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత రెక్కల కష్టంతో గెలిపించుకున్న 23...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొండివారు... ఏదైనా తలచుకుంటే అదిసాధించేవరకు వెంటాడుతారని అంటారు... అది ముమ్మాటి నిజం అని అంటున్నారు విశ్లేషకులు...
అధికారంలోకి వచ్చిన తర్వాత...
విజనరీ లీడర్ కి, పాయిజన్ లీడర్ కి తేడా ఏంటో తెలుసా అని లోకేశ్ ప్రశ్నించారు... విజన్ ఉన్న లీడర్ రాబోయే సంక్షోభాన్ని ముందుగానే పసిగట్టి నివారణ చర్యలు తీసుకునేవారు విజనరీ లీడర్....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...