తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కూల్చివేతలపై ఎంఐఎం అధినేత ఓవైసీ(Asaduddin Owaisi) ఘాటుగా స్పందించారు. పేదల ఇళ్లను ఇష్టానుసారంగా కూల్చాడం సరైన పద్దతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ అభివృద్ధికి...
దేశ ప్రజల సంపదను దోచుకుని చొరబాటుదారులకు కాంగ్రెస్ పంచిపెట్టాలని చూస్తోందని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) తీవ్రంగా స్పందించారు. దేశంలోనే మోదీ పెద్ద అబద్ధాల కోరు...
Telangana Elections |తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) ప్రకటించారు. అయితే ఇప్పటివరకు 7 స్థానాల్లో పోటీ చేస్తూ వస్తున్న...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఎంఐఎం అధినేత అసుదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ కింగ్ మేరక్ పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రత్యామ్నాయం...
Bandi Sanjay |ఉగ్రవాదం కేసులో పరారీలో ఉన్న మొహమ్మద్ సలీంను బుధవారం మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో హైదరాబాద్ నుంచి అరెస్ట్ అయిన వారి సంఖ్య ఆరుకు పెరిగింది....
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi)పై మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కర్ణాటకలోని హుబ్బలి నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన సోనియాపై విమర్శల వర్షం...
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఎమ్ఐఎమ్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) సంచలన వ్యాఖ్యలు చేశారు. మైనార్టీల పట్ల కేంద్రం వివక్ష చూపుతోందన్నారు. బీజేపీ మతం పేరుతో ఎన్ కౌంటర్లు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...