ఈసారి సీఎం చంద్రబాబు కుటుంబం నుంచి తెలుగుదేశంలో మొత్తం ఇద్దరు ఎన్నికల్లో నిలబడ్డారు, చంద్రబాబుతో సహా ఆయన తనయుడు లోకేష్ కూడా మంగళగిరి నుంచి పోటీ చేశారు. ఇక నందమూరి కుటుంబం...
తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు ఎవరెవరు గెలుపు గుర్రాలు అని పలు సర్వేల ద్వారా వడపోసి సీట్లు టిక్కెట్లు ఇచ్చినా, కొందరి గెలుపు పోలింగ్ తర్వాత కష్టం అని తెలుస్తోంది....
హిందూపురంలో తెలుగుదేశం పార్టీ మంచి జోష్ లో ఉంది. పార్టీ తరపున నిలబడిన బాలయ్యకు గెలుపు పక్కా అంటున్నారు ఇక్కడ తెలుగుదేశం నేతలు. ముఖ్యంగా టీడీపీ వేవ్స్ ఇక్కడ బలంగా కనిపిస్తున్నాయి....
ఏపీలో ఎన్నికల వేళ విమర్శల జోరు పెరిగింది.. ఒకరా ఇద్దరా అనేక మంది ఇలాంటి కామెంట్ల నడుమ ఎన్నికల ప్రచారం మరింత హోరెత్తిస్తున్నారు.. ఇక సీఎం చంద్రబాబు జగన్ పై వైయస్ కుటుంబం...
నందమూరి వారసులు సినిమాలు అయినా రాజకీయాలు అయినా అందవేసిన చెయ్యి.. ముఖ్యంగా హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య మరోసారి ఇక్కడ నుంచి పోటికి సిద్దమయ్యారు.. ఈసమయంలో పార్టీలో ముఖ్యంగా హిందూపురంలో ఎవరైనా...
తెలుగుదేశం పార్టీ స్పీడు పెంచింది, ఎన్నికల వేళ సరికొత్త రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టిక్కెట్ల కోసం ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. తమకు సీటు రాదు అంటే వేరే పార్టీలోకి వెళ్లి కండువా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...