Telangana BJP |తెలంగాణ రాష్ట్రమంతటా కాంగ్రెస్ జోరు కనిపిస్తోంది. ప్రీ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైనట్టే ఎన్నికల ఫలితాల్లో ఆధిపత్యం కనిపిస్తోంది. 64 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో దూసుకుపోతోంది. BRS 42...
మాజీ ఎంపీ విజయశాంతి(Vijayashanthi) బీజేపీ అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో పార్టీ అధ్యక్షుడి మార్పు సరికాదని సూచించానని.. కానీ అధిష్టానం తన మాట వినలేదన్నారు. అందుకు కారణం ‘బీజేపీలో కేసీఆర్...
Telangana Elections |తెలంగాణ ఎన్నికల కోసం స్టార్ క్యాపెంయినర్ల జాబితాను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం 40 మంది నేతలకు చోటు కల్పించింది. అయితే ఇందులో సీనియర్ నేత విజయశాంతికి...
తెలంగాణలో ఎన్నికల హడావిడి జోరందుకుంది. అన్ని పార్టీల్లోనూ టికెట్ల కేటాయింపు వ్యవహారం చిక్కుముడిగా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్ అధిష్టానం 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి అందరినీ విస్మయానికి గురి చేసిన విషయం తెలిసిందే....
తెలంగాణ బీజేపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే పేరున్న లీడర్లు పార్టీని వీడుతుండగా.. తాజాగా సీనియర్ నేత, మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్ కమలం పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర...
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై లోక్సభలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మణిపూర్ రాష్ట్రంలో భారతమాత హత్య జరిగిందంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు....
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం తొలిసారిగా హైదరాబాద్...
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న బండి సంజయ్.. సోమవారం మర్యాదపూర్వకంగా నడ్డాను...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...