గత కొన్నిరోజులుగా టీడీపీ నుంచి బీజేపీలోకి వలసలు కొనసాగుతుండడం తెలిసిందే. మరికొందరు నేతలు కూడా కాషాయతీర్థం పుచ్చుకుంటారంటూ ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా బీజేపీలోకి వెళతారంటూ వార్తలు...
మానససరోవరం యాత్రంలో చిక్కుకున్న తెలుగు యాత్రికులను రక్షించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని నేపాల్లో ఉన్న భారత ఎంబసీ అధికారులను హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో ఎంబసీ అధికారులు రంగంలోకి దిగారు....
రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్, గరికపాటి రామ్మోహన్, టీజీ వెంకటేశ్ తో కలిసి ఆయన బీజేపీలో చేరారు....
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటీ... తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయిన క్రమశిక్షణా కమిటీ......
2019 ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హవాలో మాజీ ప్రధాన మంత్రి దేవగౌడ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా పలువురు మాజీ ముఖ్యమంత్రులు ఎన్నికల్లో పోటీ చేసిన విజయం సాధించలేక...
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సీఎం అవడం ఖాయం అని తెలుస్తోంది.. ఇటు సర్వేలు చెప్పేదాని ప్రకారం జగన్ కే అధికారం అని చెబుతున్నారు.. ఇక తెలుగుదేశం పార్టీ మాత్రం ఇవన్నీ...
ఈసారి ఏపీలో అధికారంలోకి రాబోతున్నది ఎవరు అని ప్రశ్నిస్తే, వెంటనే వైసీపీ అని సర్వేలు చెబుతున్నాయి అని చెబుతున్నారు.. అలాగే వైసీపీకి తెలుగుదేశం పార్టీకి ఊహకు అందని మెజార్టీ వస్తుంది అని చెబుతున్నారు.....
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...