టీడీపీ అధినేత చంద్రబాబు తన ఆరోగ్య రహస్యం గురించి తొలిసారి స్పందించారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో మహిళలతో ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా ఓ మహిళ చంద్రబాబును ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు.
"సార్... మిమ్మల్ని మేం...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై టీడీపీ దృష్టి సారించింది. అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ఓ కమిటీని నియమించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu).. తాజాగా తెలంగాణలో పోటీ చేసే స్థానాల సంఖ్యపై స్పష్టత...
ఏపీలో శాంతిభద్రతలు అదుపు తప్పాయంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీలకు టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు లేఖ రాశారు. తొమ్మిది పేజీలతో రాసిన ఈ లేఖలో జగన్ సీఎం అయిన నాటి నుంచి...
గత టీడీపీ ప్రభుత్వం, టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి(Midhun Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో ప్రతిసారీ...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఎప్పటికైనా చారిత్రకమైన రాజధానిగా నిలిచిపోతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.....
శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు(SCV Naidu) టీడీపీలో చేరారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాయలంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఎస్సీవీ నాయుడు పసుపు కండువా కప్పుకున్నారు. ఎస్సీవీతోపాటు పలువురు నేతలు...
జనసేన అధినేత చంద్రబాబుకు మంత్రి రోజా(Minister Roja) కీలక సలహాలు చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు మాటలు కాకుండా పవన్ కల్యాన్ తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) మాటలు...
ఏపీలో ప్రజలు స్వేచ్ఛగా బతకాలంటే వైసీపీ మళ్లీ గెలవకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) తెలిపారు. విశాఖలో అక్రమాలకు భయపడి.. రాష్ట్రంలో ఉండలేమని అధికార ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ(MP MVV Satyanarayana) తన ఆఫీసును...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...