ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతుంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం కలకలం రేపుతున్నాయి. తాజాగా ఏపీ వ్యాప్తంగా 30,578 కరోనా పరీక్షలు చేయగా.. కేవలం కొత్తగా 4605 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు...
తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 88,867 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..3,801 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఒక్క జీహెచ్ఎంసీలోనే 1,570 కరోనా కేసులు నమోదు అయ్యాయి. నేడు...
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన రేపుతోంది. తాజాగా ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,819 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో...
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన రేపుతోంది. తాజాగా ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 14,440 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో...
భారత దేశంలో కోవిడ్ మొట్ట మొదటి పేషెంట్ కేరళ రాష్ట్రానికి చెందిన ఒక యువ డాక్టరమ్మ. ఆమె మెడికల్ స్టూడెంట్. ప్రస్తుతం ఆమెకు రెండోసారి కోవిడ్ పాజిటీవ్ నిర్దారణ అయింది. ఈవిషయాన్ని అధికారులు...
ప్రపంచ వ్యాప్తంగా వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోంది. ఇక మన దేశంలో కూడా ఈ ప్రక్రియ జరుగుతోంది. అన్నీ రాష్ట్రాల్లో కూడా వ్యాక్సిన్ డ్రైవ్ లు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా ఓ దేశం...
దేశ వ్యాప్తంగా కరోనా టీకాలు వేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే పెద్ద వయసు వారికి అందరికి కూడా టీకా వేస్తున్నారు. 60 ఏళ్లు దాటిన వారికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. అయితే ఈ సమయంలో...
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్నవారి ఆచూకీ ఇంకా తెలియలేదని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్పష్టం చేశారు. సహాయక చర్యల్లో కీలక...
SLBC ప్రమాదం అంశంపై స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao).. సీఎం రేవంత్పై(Revanth Reddy) విమర్శలు గుప్పించారు. సీఎంకు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి...
టాలీవుడ్లోని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) పేరు తప్పకుండా ఉంటుంది. ఎప్పటికప్పుడు సరికొత్త కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం...