తెలంగాణలో సోమవారం కేసులు గణనీయంగా పెరిగాయి. సోమవారం నాటి బులిటెన్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. ఇవాళ కోవిడ్ పాజిటీవ్ కేసులు 993 నమోదు కావడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పవచ్చు. ఆదివారం...
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసులకు సంబంధించి సోమవారం నాటి బులిటెన్ రిలీజ్ అయింది. కరోనా కేసులు సోమవారం 2224 నమోదయ్యాయి. ఆదివారం కేసులతో పోలిస్తే ఇవాళ స్వల్పంగా కేసుల సంఖ్య పెరిగింది. నిన్న...
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అన్ని రాష్ట్రాలలో మాదిరిగానే తెలుగు రాష్ట్రాల్లో సైతం ఆంక్షలు సడలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు కొంతమేరకు సడలించారు. ఆ వివరాలేటో చూద్దాం...
కోవిడ్ పాజిటీవ్...
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసులకు సంబంధించి ఆదివారం నాటి బులిటెన్ రిలీజ్ అయింది. కరోనా కేసులు ఆదివారం 4250 నమోదయ్యాయి. శనివారం కేసులతో పోలిస్తే ఇవాళ స్వల్పంగా కేసుల సంఖ్య పెరిగింది. నిన్న...
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య నిన్నటితో పోలిస్తే శనివారం కొద్దిగా తగ్గుముఖం పట్టింది. ఇవాళ వెల్లడైన కరోనా బులిటెన్ లో 1028 కేసులు నమోదయ్యాయి. కేవలం ఒక్క జిహెచ్ఎంసి లో మాత్రమే...
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య నిన్నటితో పోలిస్తే శుక్రవారం కొద్దిగా తగ్గింది. ఇవాళ వెల్లడైన కరోనా బులిటెన్ లో 1061 కేసులు నమోదయ్యాయి. కేవలం ఒక్క జిహెచ్ఎంసి లో మాత్రమే త్రిబుల్...
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య నిన్నటితో పోలిస్తే గురువారం కొద్దిగా తగ్గింది. గురువారం వెల్లడైన కరోనా బులిటెన్ లో 1088 కేసులు నమోదయ్యాయి. కేవలం ఒక్క జిహెచ్ఎంసి లో మాత్రమే త్రిబుల్...
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య నిన్నటితో పోలిస్తే కొద్దిగా తగ్గింది. బుధవారం వెల్లడైన కరోనా బులిటెన్ లో 1114 కేసులు నమోదయ్యాయి. కేవలం ఒక్క జిల్లాలో మాత్రమే త్రిబుల్ డిజిట్ కేసులు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...