ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసు విషయమై కవిత ఇంట్లో ఈడీ అధికారులు నాలుగు గంటల పాటు సోదాలు నిర్వహించారు. అనంతరం...
ఢిల్లీ లిక్కర్ కేసు(Delhi Liquor Scam)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా సీబీఐ పరిగణించింది. ఈ మేరకు ఈనెల 26న విచారణకు రావాలంటూ ఆమెకు నోటీసులు జారీ...
ఢిల్లీ లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్ కేసులో CM కేజ్రీవాల్ కి మరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 19 న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది....
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు( Delhi Liquor Scam)లో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. శుక్రవారం విచారణకు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు గురువారం కవితకు నోటీసులు అందించారు. ఈ నోటీసులను...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు ఈడీ మరోసారి నోటీసులు అందించింది. రేపు విచారణకు హాజరు కావాలంటూ ఈ నోటీసుల్లో పేర్కొంది. అరుణ్ రామచంద్ర పిల్ల అప్రూవర్ గా మారిన...
ప్రధాని నరేంద్ర మోడీపై సొంత పార్టీ కీలక నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సీనియర్ నేత ఏ.చంద్రశేఖర్(Chandrashekhar) ఆదివారం మీడియాతో మాట్లాడుతూ... సీఎం కేసీఆర్పై, బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి గురించి మాట్లాడటం...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా(Manish Sisodia) జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. జూలై...
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నిర్మల్ జిల్లాలో పర్యటించిన బండి సంజయ్ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై హాట్ కామెంట్స్ చేశారు. రాబోయే అసెంబ్లీ...
HCU Land Dispute | హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) సోమవారం 2024 జూలైలో రెవెన్యూ అధికారులు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఎటువంటి సర్వే చేయలేదని స్పష్టం చేసింది....