తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్(Mahesh Kumar Goud) అధ్యక్షతన ఈరోజు గాంధీభవన్లో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజా విజయోత్సవాల గురించి,...
హైదరాబాద్ గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణ నెలకొంది. ఎన్నికల కమిటీలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar)కు చోటు దక్కలేదని ఆయన అనుచరులు ఆదివారం ఆందోళనకు దిగారు. ఉద్యమంలో పొన్నం ప్రభాకర్ కీలకంగా...
తెలంగాణ కాంగ్రెస్పార్టీలో వర్గపోరు బయటపడింది. నల్గొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంలో మండల కమిటీ నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందని ఆ పార్టీ నేత పాల్వాయి స్రవంతి(Palvai Sravanthi) వర్గం ఆరోపిస్తూ ఆందోళనకు దిగింది....
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) దూకుడు పెంచారు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో 120 రోజులు ఇంటికి సెలవు పెట్టి కష్టపడి...
సంగారెడ్డి తూర్పు ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jagga Reddy) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన మనసులో ఎన్నో విషయాలు మెదులుతున్నాయని, చెప్తే ఏం అవుతుందో.. చెప్పకపోతే ఏం జరుగుతుందో...
దళితులను నమ్మించి మోసం చేసిన వ్యక్తిగా చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయే కేసిఆర్ కు దళిత నేతలు పాలాభిషేకాలు చేయడం దారుణం అని టిపిసిసి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి మండిపడ్డారు. గాంధీ...
గాంధీభవన్ లో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు దీపేందర్ సింగ్ హుడా తెలంగాణ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పిసిిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే..
దేశంలో అత్యంత ధనవంతుడు...
తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత సిఎం కేసిఆర్ కు తొలి బహిరంగల లేఖ రాశారు. ఆ లేఖ కూడా నర్సులకు ఉద్యోగాలు తొలగించిన అంశానికి సంబంధించినది. లేఖలోని అంశాలు...
కరోనా సమయంలో స్టాఫ్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...