మన దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. థర్డ్ వేవ్ నేపథ్యంలో ఈ మహమ్మారి కరోనా కేసులు ఇప్పుడు.. లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. ఇక తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 3,33,533...
ఐపీఎల్ 2022 సీజన్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చె నెల 12, 13 తేదీలలో జరిగబోయే మెగా వేలానికి ముందు ఈ రెండు ఫ్రొచైంజ్ లు ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకోవాల్సి ఉంది. ఈ...
ఇండియాలో కరోనా థర్డ్ వేవ్ కొనసాగుతూనే ఉంది. అయితే నిన్నటి కంటే ఇవాళ కరోనా కేసులు కాస్త తగ్గు ముఖం పట్టాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్...
ఆస్ట్రేలియా వేదికగా జరిగే పురుషుల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజైంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి, గురువారం రాత్రి ఈ జాబితాను రిలీజ్ చేసింది. అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు మ్యాచ్ల్ని...
టీమ్ఇండియా, వెస్టిండీస్ మధ్య ఫిబ్రవరి 6 నుంచి సిరీస్ ప్రారంభంకానుంది. తొలుత వన్డేలు.. అహ్మదాబాద్, జైపుర్, కోల్కతాలో.. టీ20లు కటక్, విశాఖపట్నం, తిరువనంతపురంలో నిర్వహించాలని బీసీసీఐ యోచించింది. అయితే ఈ సిరీస్ రెండు...
దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రోజురోజుకు కేసుల సంఖ్య నమోదవడం కలకలం రేపింది. కాగా గడిచిన 24 గంటల్లో (సోమవారం) భారీగా నమోదవుతున్న కేసులకు కాస్త...
కుర్రాళ్ల ప్రపంచకప్ మళ్లీ వచ్చేసింది. జనవరి 14 నుంచి వెస్టిండీస్లో యువ జట్ల సందడి మొదలవుతుంది. ఫిబ్రవరి 5న విజేత ఎవరో తేలిపోతుంది. కరీబియన్ దీవుల్లో తొలిసారి జరుగుతున్న ఈ అండర్-19 ప్రపంచకప్లో...
టీమ్ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యకు గోల్డెన్ ఛాన్స్ దక్కనుంది. ఐపీఎల్లో కొత్త ఫ్రాంఛైజీ అహ్మదాబాద్ జట్టుకు కెప్టెన్గా టీమ్ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య వ్యవహరించనున్నాడని సమాచారం. ఐపీఎల్లోని విశ్వసనీయ వర్గాలు ఈ మేరకు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...