ఇప్పటి వరకు తాను ఎదుర్కొన్న బౌలింగ్ లో టీమిండియా బౌలింగే బెస్ట్ బౌలింగ్ అని ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ పేర్కొన్నాడు. ‘ భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు....
వచ్చే ఏడాది జనవరిలో భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. అదే సమయంలో మహిళల జట్టు కూడా కివీస్లోనే పర్యటించనుంది. మంగళవారం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఈ ఏడాది డిసెంబరు చివరి...
క్రికెట్ అభిమానులారా ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న సందర్భానికి సమయం రానే వచ్చింది. క్రికెట్ ప్రపంచంపై చెరుగని ముద్రవేసిన భారత్, పాకిస్థాన్ జట్లు ముఖాముఖి తలపడేందుకు సిద్ధమయ్యాయి. దుబాయ్, అబుదాబి వేదికలుగా జరిగే ఆసియాకప్...
చివరిసారిగా ఇంగ్లాండ్ లో పర్యటించినపుడు ఘోర పరాభవాన్ని చవిచూసిన టీమిండియా ఈ సారైనా ఆశించిన స్థాయిలో రాణిస్తుందా? అన్న ప్రశ్నకు సమాధానం చాలా ఘాటుగా చెప్పింది. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ప్రారంభమైన తొలి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...