నరసాపురం రాజకీయాల్లో కింగ్ గా పేరు తెచ్చుకున్నారు కాంగ్రెస్ లో కనుమూరి బాపిరాజు.. ఆ తర్వాత మరో రాజు గారు గోకరాజు గంగరాజు గత ఐదేళ్లలో ఎంపీ అయ్యారు.. ఇప్పుడు కనుమూరి రఘురామకృష్ణంరాజు...
తెలుగుదేశం పార్టీ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు... అంతేకాదండోయి జగన్ కు జేసీ సెల్యూట్ కూడా కొట్టారు.... ఇటీవలే...
ఏపీ అసెంబ్లీ సీతాకాల సమావేశాల్లో వాడీ వేడిగా సాగుతున్నాయి.... అధికార నేతలు ప్రతిపక్ష నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు... ఇదే క్రమంలో ఎమ్మెల్యే టీడీపీ రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ జగన్మోహన్...
జనసే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మరో షాక్ తగిలింది... ఆ పార్టీ తరపున గెలిచిన ఒక్కగానొక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు అసెంబ్లీ సమావేశాల్లో తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు......
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కలువనున్నారు... ఇటీవలే ఆయన చేసిన వ్యాఖ్యలకు జగన్ మోహన్ రెడ్డి సీరియన్ అయ్యారు... దీనిపై వివరణ...
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఉల్లి ధరపై వాడీ వేడి చర్చ జరిగింది... ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు కలుగజేసుకుని ఉల్లికోసం రైతు బజార్లో ప్రజలు కిలో మీటర్లు మేరా నిలబడాల్సి వస్తుందని అన్నారు.......
టీడీపీ నేత ఎమ్మెల్సీ నారాలోకేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఆయన ఎమ్మెల్యేలపై సంచలన వ్యాఖ్యలు చేశారు... తనపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నా కూడా స్పీకర్ దాని గురించి ఏమాత్రం నోరు...
దిషపై జరిగిన అత్యాచార ఘటనలో యావత్ దేశం ఆ దుర్మార్గులని ఉరి తీయాలి అని కోరుకున్నారు. చివరకు ఎన్ కౌంటర్లో చనిపోయారు., ఏపీలో ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో...
ఢిల్లీలో 27 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలి అసెంబ్లీ(Delhi Assembly) సమావేశాలను నిర్వహించింది. సభ ప్రారంభమైన మొదటిరోజే ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు...
బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) తనయుడు నిశాంత్ కుమార్(Nishant Kumar) తన రాజకీయ అరంగేట్ర అంశం రాష్ట్ర రాజకీయాల్లో...