Tag:janasena

Mahasena Rajesh: పి.గన్నవరం నియోజకవర్గం జనసేనదే.. మహాసేన రాజేష్‌కు భారీ షాక్.. 

ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించిన పి.గన్నవరం నియోజవర్గం జనసేనకు వెళ్లిపోయింది. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో నియోజకవర్గ నేతలతో పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌...

TDP MLA Candidates | టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల

అభ్యర్థుల మూడో జాబితాను తెలుగుదేశం పార్టీ తాజాగా ప్రకటించింది. 11 అసెంబ్లీ(TDP MLA Candidates), 13 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారుచేశారు. పార్లమెంట్ అభ్యర్థులు వీరే.. శ్రీకాకుళం – కింజరాపు రామ్మోహన్ నాయుడు విశాఖపట్నం – మాత్కుమిల్లి...

Pawan Kalyan | చంద్రబాబుతో పవన్ కల్యాణ్‌ కీలక భేటీ.. ఏం చర్చించారంటే..?

టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఇద్దరూ సమావేశం అయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, అసెంబ్లీ సీట్ల సర్దుబాటు, ఎంపీ అభ్యర్థుల...

Mudragada Padmanabham | “సినిమాల్లో పవన్ హీరో.. రాజకీయాల్లో నేను హీరో”

పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో కావచ్చేమో కానీ.. రాజకీయాల్లో మాత్రం నేనే హీరోని.. రాజకీయాల్లో మొలతాడు లేనివాడు కూడా తనను విమర్శిస్తున్నారని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విమర్శించారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత...

Janasena | జనసేనకు తగ్గిన సీట్లు.. తేలిన పొత్తు లెక్కలు.. 

టీడీపీ-బీజేపీ-జనసేన సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చేసింది. సోమవారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల సమావేశం జరిగింది. దాదాపు 8 గంటల పాటు సీట్ల సర్దుబాటుపై సమావేశం కొనసాగింది. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్...

Kandula Durgesh | మరో అభ్యర్థిని ప్రకటించిన జనసేన.. ఎవరంటే..?

ఇప్పటికే 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన జనసేన పార్టీ తాజాగా మరో నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గం అభ్యర్థిగా కందుల దుర్గేష్‌(Kandula Durgesh)ను ప్రకటిస్తూ పార్టీ అధినేత...

వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా.. ఈసారి ఎవరంటే..?

వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు(Arani Srinivasulu) ప్రకటించారు. రాజీనామా లేఖను సీఎం జగన్‌కు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీలో కాపులకు...

BC Declaration | 50 ఏళ్లకే పింఛన్.. బీసీ డిక్లరేషన్‌ ప్రకటించిన టీడీపీ-జనసేన

బీసీలకు 50 ఏళ్లకే నెలకు రూ.4వేల చొప్పున పింఛన్ ఇస్తామని టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ ప్రకటించారు. మంగళగిరిలో జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో ఇరువురు నేతలు పాల్గొని బీసీ...

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...