మాజీ మంత్రి బాబూ మోహన్(Babu Mohan) ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల ఆయన బీజేపీకి రాజీనామా చేసిన సంగతి...
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ(JD Lakshmi Narayana) ప్రకటించిన కొత్త పార్టీపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) తీవ్ర విమర్శలు గుప్పించారు. లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెట్టడం వెనుక...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul ) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం పాల్ మీడియాతో మాట్లాడుతూ.. తాను తలచుకుంటే ఏపీలో జగన్ కు...
ప్రస్తుతం ఏపీలో మెగా ఫ్యామిలీ వర్సెస్ వైసీపీ మినిస్టర్స్ అన్నట్లుగా రాజకీయం సాగుతోంది. బ్రో సినిమాలో మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) పాత్ర క్రియేట్ చేసి హేళన చేశారని మంత్రి ఆరోపించిన విషయం...
ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్కు అఖిలేష్ యాదవ్ను కలిసేందుకు టైమ్ ఉంది కాని నన్ను కలిసేందుకు టైమ్ లేదా అని ప్రశ్నించారు....
బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి(Ponguleti Srinivas Reddy) ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆదివారం ఖమ్మంలో ప్రజా శాంతి...
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాద ఘటనపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్(KA Paul) స్పందించారు. ఈ సందర్భంగా కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్పై(Ashwini Vaishnaw) తీవ్ర విమర్శలు...
ఎంపీ అనివాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను రేపటికి (శుక్రవారం) వాయిదా వేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. రేపు ఉదయం 10:30 గంటలకు అందరి వాదనలు వింటామన్న హై కోర్టు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...