Tag:karnataka

రిజర్వేషన్ల బిల్లుపై కర్ణాటక సీఎం క్లారిటీ

Reservation Bill | రాష్ట్రంలోని ప్రైవేటు సంస్థల్లో కన్నడిగులకు 100శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు రేపిన దుమారంతో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూసాలు కదిలిపోయాయి. వారు తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం వల్ల...

అయోధ్య రామమందిరం పై పాక్ జెండా.. వ్యక్తి అరెస్ట్

అయోధ్య రామమందిరం(Ayodhya Ram Mandir) పై పాకిస్తాన్ జెండా ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో రాముని భక్తులు ఆందోళన చెందారు. రామమందిరంపై పాకిస్తాన్ జెండా చూసి ఆగ్రహం...

Karnataka | దారుణం.. భార్య ప్రియుడి రక్తం తాగిన భర్త!

Karnataka | తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో స్నేహితుడి గొంతు కోసి అతడి రక్తం తాగిన ఘటన కలకలం రేపింది. కర్ణాటక(Karnataka)లోని చిక్కబళ్లాపూర్ లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది....

కర్ణాటకలో బీజేపీని ఓడించలేదు.. తుడిచిపెట్టేశాం: రాహుల్ గాంధీ

బీజేపీ నేతలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తమ పార్టీ ఇతర రాష్ట్రాల్లోనూ విజయ పరంపరను కొనసాగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు....

కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వానికి కొత్త చిక్కులు

Karnataka |కర్ణాటకలో ఇటీవలే కొలువుదీరిన సిద్ధరామయ్య ప్రభుత్వానికి కొత్త తలనొప్పి వచ్చి పడింది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ...

సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారానికి సీఎం కేసీఆర్!

CM KCR |కర్ణాటకలో మే 20వ తేదీన కొత్త ప్రభుత్వం కొలువుతీరనుంది. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా మే 20వ తేదీన సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ,...

కర్ణాటకలో మా ఓటు శాతం తగ్గలేదు: డీకే అరుణ

కర్ణాటక ఫలితాలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ(DK Aruna) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2018 ఎన్నికల్లో 36 శాతం ఓట్లు సాధించి...

కర్ణాటకలో బీజేపీ ఓటమికి ప్రధాన కారణం అదే: కిషన్ రెడ్డి 

కర్ణాటకలో బీజేపీ ఓటమిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటకలో తమ ఓటమి స్వయంకృతాపరాధమని చెప్పుకొచ్చారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం చేసిన...

Latest news

Sathya Sai District | ఏపీలో ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి… సైనైడ్ కారణమా?

ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలో(Sathya Sai District) దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వారి ఇంట్లోనే అనుమానాస్పదంగా మృతి చెందారు....

HCU Land Dispute | ‘భూమి బదిలీకి HCU అంగీకరించలేదు’

HCU Land Dispute | హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) సోమవారం 2024 జూలైలో రెవెన్యూ అధికారులు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఎటువంటి సర్వే చేయలేదని స్పష్టం చేసింది....

Gold Rates | రూ. లక్ష మార్క్ చేరుకోనున్న బంగారం ధర!!

దేశంలో బంగారం ధరలు(Gold Rates) పరుగులు పెడుతున్నాయి. మధ్యమధ్యలో స్వల్పంగా తగ్గుతూ ఊరిస్తున్న పసిడి.. మధుపర్లు ఊపిరి పీల్చుకునే లోపే ఆల్ టైమ్ హై కి...

Must read

Sathya Sai District | ఏపీలో ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి… సైనైడ్ కారణమా?

ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలో(Sathya Sai District) దారుణ ఘటన చోటు...

HCU Land Dispute | ‘భూమి బదిలీకి HCU అంగీకరించలేదు’

HCU Land Dispute | హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) సోమవారం 2024...