2019 సార్వత్రిక ఎన్నికలకు సంవత్సరకాలం కంటే తక్కువ సమయం ఉండటంతో అప్పుడే సర్వేల లొల్లి షురూ అయ్యింది. ప్రస్తుతం తాము ఏ పొజిషన్లో ఉన్నామో తెలుసుకునేందుకు ప్రధాన రాజకీయపార్టీలు సర్వే ఏజెన్సీలను ఆశ్రయిస్తున్నాయి....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...