బలిదానాలపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అవినీతిమయం కావడం బాధ కలిగించిందని జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) తెలిపారు. తెలంగాణలో కమీషన్ల రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. హనుమకొండలో నిర్వహించిన విజయసంకల్ప సభలో పాల్గొని...
కేసీఆర్ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) చీఫ్ ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా ను కోరారు. 2018 లో గజ్వేల్...
అనుకన్నట్లే జరిగింది. తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్(Kasani Gnaneshwar) బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో సీఎం కేసీఆర్ సమక్షంలో జ్ఞానేశ్వర్ గులాబీ కండువా కప్పుకున్నారు....
తెలంగాణ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్(Kasani Gnaneshwar) ముదిరాజ్ బీఆర్ఎస్లో చేరనున్నారు. రేపు(శుక్రవారం) ఉదయం 11.30 గంటలకు గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లి ఫార్మ్ హౌస్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన...
Janta ka Mood Survey | తెలంగాణలో ఎటూ చూసినా ఎన్నికల వాతావరణమే కనపడుతోంది. ఇంకో నెల రోజుల్లో పోలింగ్ జరగనుండటంతో అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అధికారంలోకి వచ్చేది తామంటే...
అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి రాజశ్యామల యాగాన్ని(Raja Shyamala Yagam) తలపెట్టారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ యాగం కొనసాగనుంది. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి...
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) ఎట్టకేలకు నర్సాపూర్ అసెంబ్లీ టికెట్పై నిర్ణయం తీసుకున్నారు. కొన్నిరోజులుగా ఈ టికెట్పై సందిగ్ధత నెలకొంది. చివరకు మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి(Sunitha Laxma Reddy) వైపే గులాబీ బాస్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...