MLC Kavitha |ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడి కి సడెన్ ట్విస్ట్ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాల్సిన కవిత... విచారణకు హాజరు...
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై సొంత పార్టీ ఎంపీ ధర్మపురి అర్వింద్(MP Arvind) షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ చేసిన కామెంట్లపై అర్వింద్...
Revanth Reddy |ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆమెను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి...
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) ఈడీ విచారణ ముగిసింది. ఇవాళ(మార్చి 11) ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి 8 గంటల వరకూ కొనసాగింది. మొత్తం 9 గంటలపాటు ప్రశ్నలతో...
ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam)లో వ్యవహారంలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) శనివారం ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో ఈడీ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీ మాజీ సీఎం మనీశ్ సిసోడియా, అరుణ రామచంద్ర...
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్(Bandi Sanjay)పై కేసు నమోదు అయింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో శనివారం ఫిర్యాదు...
CM KCR |ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేయడంపై సీఎం కేసీఆర్ మొదటిసారి స్పందించారు. ఎంత మంచి పనిచేసినా బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో మంత్రి గంగుల...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...