అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రావులపాలెంలో ఆదివారం రాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. గుర్తు తెలియని ఇద్దరు దుండగులు ఫైనాన్స్ వ్యాపారి సత్యనారాయణరెడ్డిపై దాడి చేసారు. దీంతో సత్యనారాయణ, ఆయన కుమారుడు కేకలు వేయడంతో...
పెరుగును చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే కొంతమంది పెరుగును తినడానికి అస్సలు ఇష్టపడరు. ఇక భోజనం ముగింపు పెరుగుతో చేయకపోతే తిన్నట్టు అనిపించదు. మరి పెరుగు తాజాగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది....
ప్రస్తుతం చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరు ఫోన్లకు అలవాటు పడి విరివిగా ఉపయోగిస్తున్నారు. రోజంతా ఆఫీసుల్లో పని చేసుకుంటూ ఫోన్ను విపరీతంగా వాడి చాలా మంది ఎక్కువగా రాత్రిళ్లు పడుకునే...
ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఆహారంతో పాటు మంచి నిద్రకూడా అంతే అవసరం. రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చని అందరికి తెలుసు. కానీ రాత్రి పడుకునేముందు చాలామందికి...
మనిషి ఆరోగ్యం బాగుండాలంటే కేవలం తీసుకునే ఆహారం, వ్యాయామమే కాకుండా మంచి నిద్ర కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. కానీ ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితాలు కావడంతో చాలామంది ఎక్కువసేపు నిద్రపోవడం లేరు....
ప్రస్తుతం మారుతున్న జీవనవిధానంతో ఒత్తిడి కారణంగా రాత్రిళ్ళు సరిగ్గా నిద్రపోయే వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గుతుంది. అయితే మనిషి ఆరోగ్యం బాగుండాలంటే రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోవడం తప్పనిసరని నిపుణులు చెబుతున్నారు....
ఈ మధ్యకాలంలో ఫోన్ వాడకం ఏ స్థాయిలో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉదయం లేచిన అప్పుడు మొదలు పెడితే రాత్రి పడుకునే వరకు కూడా ప్రతి ఒక్కరు మొబైల్ వాడుతూనే ఉన్నారు....
అరటిపండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికి తెలుసు. ఆహారం జీర్ణం కావడంలో అరటిపండు ప్రధానపాత్ర పోషిస్తుంది. కానీ కొన్ని సమయాలలో అరటిపండ్లు తినకపోవడమే మంచిదంటున్నారు పోషకాహార నిపుణులు.
అరటి పండులో మెగ్నీషియం, పొటాషియం,...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...