పవన్ కల్యాణ్ గత కొద్దిరోజులగా టీడీపీ ప్రభుత్వం కొందరు మంత్రులపై మాటల యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్ స్పందించి కౌంటరిచ్చారు. పవన్కు దమ్ము,...
కర్నూలు జిల్లాలోని పేలుడు ప్రదేశాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు పరిశీలించారు. ఏపీలో ఇకనైనా అక్రమ మైనింగ్ ఆపాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకంటూ ఓ ఛానల్ ఉండాలని ఎప్పటి నుండో ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇటీవల ఇప్పటి వరకు మార్కెట్ లో ఉన్న ఛానల్స్ తో గొడవలు జరిగిన విషయం...
పవన్ కల్యాణ్ మాజీ భార్య అయిన నటి రేణూ దేశాయ్ ని పవన్ అభిమానులు బెదిరిస్తున్నారని ఆరోపణలు చేసింది.. అయితే ఇటీవల ఓ వ్యక్తితో గోవాలో రేణూ దేశాయ్ కి నిశ్చితార్థం జరిగిన...
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో జనసేన అధినేత పవన్ కల్యాణ్కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది.ఈ నెల ఇరవై నాలుగో తేదీన హాజరు...
పోరాటయాత్రలో భాగంగా ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్.. స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ తెలుగుదేశం ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని నిప్పులు చెరుగుతున్నారు. టీడీపీ హయాంలో విపరీతంగా...
కడపలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటుచేయాలని నిరాహార దీక్ష చేస్తోన్న సీఎం రమేశ్ను శనివారం నాడు ఏపీ ముఖ్యమంత్రి పరామర్శించారు. శనివారం ఉదయం కడప చేరుకున్న చంద్రబాబు, టీడీపీ ఎంపీ ఆరోగ్యం ఆందోళనకరంగా మారడంతో...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...