ఏపీ సీఎం జగన్(CM Jagan) కొద్దిసేపటి క్రితం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఢిల్లీలోని జనపథ్-1 నివాసానికి ఆయన చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit...
తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ టూర్(Modi Telangana Tour) ఖరారైంది. జూలై 8న వరంగల్లో నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఈ మేరకు ప్రధాని టూర్కు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఈ పర్యటన సందర్భంగా కాజీపేట...
అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్జాయ్ తుపాను(Biparjoy Cyclone) తీవ్ర రూపం ధరించి తీరం వైపు దూసుకొస్తోంది. తుపాను గుజరాత్లోని కచ్ జిల్లా జఖౌపోర్టు వద్ద తీరాన్ని తాకనుంది. దీంతో ఆ రాష్ట్రంలో భారీ...
భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అమెరికా పర్యటనకు షెడ్యూల్ ఫిక్సయింది. ఈ నెల 21 నుంచి 24 వరకు ఆయన US లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అమెరికా ఉభయసభలను ఉద్దేశించి...
ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) పరిశీలించారు. ప్రమాదానికి జరిగిన గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన తర్వాత...
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం(Odisha Train Accident) జరిగిన సంగతి తెలిసిందే. పశ్చిమబెంగాల్లోని షాలిమార్ నుంచి చెన్నై సెంట్రల్ స్టేషన్కు ప్రయాణిస్తున్న కోరమాండల్ ఎక్స్ప్రెస్ శుక్రవారం రాత్రి 7.20 గంటల సమయంలో పట్టాలు...
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాద ఘటనపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్(KA Paul) స్పందించారు. ఈ సందర్భంగా కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్పై(Ashwini Vaishnaw) తీవ్ర విమర్శలు...
పాకిస్తాన్ కు భారత ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) కంటే ఇమ్రాన్ ఖాన్ నుంచే పెద్ద ముప్పు ఉందని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఎం ఆసిఫ్ వ్యాఖ్యానించారు. “మీ విదేశీ శత్రువు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...