తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తిన పర్యటన కొనసాగుతోంది. ధాన్యం కొనుగోళ్లు, ఇతర రైతు సమస్యలపై ఢిల్లీ వేదికగా కేంద్రంపై యుద్ధం చేస్తానని కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంత్రులు, అధికారులతో...
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం 9 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీని తర్వాత ఉత్తరప్రదేశ్లోని మహోబా, ఝాన్సీలకు వెళ్తారు. ప్రధానమంత్రి కార్యాలయం ఏ మేరకు ట్వీట్ చేసింది.
ఈరోజు ఉత్తర ప్రదేశ్...
ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ రాజధాని రోమ్లో జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యారు. ఇటలీ ప్రధాని మారియో డ్రాగీ..మోదీకి సాదర స్వాగతం పలికారు. గౌరవ వందనం నడుమ మోదీ జీ20 సమావేశ...
మనం మూడు పూటలా తిండి తింటున్నాం అంటే దానికి రైతే కారణం. ఆ రైతు పంట పండించకపోతే మనకు తినడానికి ఆహారం కూడా ఉండదు. అందుకే రైతే దేశానికి వెన్నుముక అంటారు. మన...
పరుగుల వీరుడు, లెజండరీ అథ్లెట్ మిల్కాసింగ్ అంటే మన దేశంలో తెలియని వారు ఉండరు.ఆయన వయసు 91 సంవత్సరాలు. ఇక ఆయన లేరు అనే వార్త తెలిసి క్రీడాలోకం షాక్ కి గురి...
తెలంగాణ ఐటిశాఖ మంత్రి కేటిఆర్ కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కు గురువారం లేఖ రాశారు. లేఖను యదాతదంగా దిగువన ప్రచురిస్తున్నాము.
తేదీ : 17-06-2021
గౌరవ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ గారికి...
కరోనా సంక్షోభానికి...
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన వాసుపల్లి గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు... తనపై టీడీపీ అనర్హత వేటు వేస్తే రాజీనామాకు సిద్దం అని సవాల్ విసిరారు... తనకు ముఖ్యమంత్రి వైఎస్...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు..ఆతర్వాత సీఎం జగన్ కరోనా నివారణపై ప్రధాని నరేంద్రమోడీ వీడియో కాన్షరెన్స్ లో పాల్గోన్నారు... బ్రహ్మోత్సవాల నిమిత్తం తిరుమలకు...
మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. మహిళ పోలీస్ అధికారులు, సిబ్బంది విధుల్లో ఉన్నప్పుడు వారి చిన్నారుల సంరక్షణ కోసం...
ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు ఇండియన్స్ ని కెనడా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కరణ్ ప్రీత్ సింగ్,...
తిరుమల(Tirumala)లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో గాలివానతో కూడిన భారీ వర్షం కురిసింది. అసలే మండుటెండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం వర్షంతో ఉపశమనం పొందారు. అయితే...