ఇదేమిటి పీకే అంటే పవన్ కల్యాణ్ లేదా ప్రశాంత్ కిషోర్ అని అనుకుంటున్నారా.. అసలు పీకేకి తెలుగుదేశం పార్టీకి సంబంధం ఏమిటి అని ఆలోచన చేస్తున్నారా.. అవును మీరు విన్నది నిజమే పీకే...
జగన్ కు ఏపీ రాజకీయాల్లో సలహాలు ఇవ్వడానికి ఎవరూ దొరకక, ఉత్తరాధి నుంచి రాజకీయ సలహాలు ఇవ్వడానికి పీకేని తీసుకువచ్చారు. ఆనాటి నుంచి ఇప్పుడు రాజకీయాల వరకూ ఇదే పెద్ద ఎత్తున చర్చ...
టీడీపీ ఏమ్మెల్యే వల్లభనేని వంశీ కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.ఆ తరువాత అయన మీడియా తో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని...
వై యస్ జగన్ తాజాగా ప్రశాంత్ కిశోర్ తో ఒక సర్వే చేయించారు. ఏ నాయకుడికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఏ సామాజికవర్గం ఎటువైపు మొగ్గు చూపుతోంది.. ఇలా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...