Tag:revanth

బాధిత కుటుంబాలకు రేవంత్ రెడ్డి పరామర్శ..జీవో 317కు వ్యతిరేకంగా పోరాటం..

నేడు తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా బదిలీపై మనస్తాపం చెంది గుండెపోటుతో మృతి చెందిన ఉపాధ్యాయుడు జేత్రామ్​ కుటుంబాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​...

Flash: నెక్ట్ పోటీ అక్కడి నుంచే-క్లారిటీ ఇచ్చిన రేవంత్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి మరింత దూకుడు పెంచారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా అధికార పార్టీని ఇరకాటంలో పెడుతున్నారు రేవంత్. తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తూ రేవంత్ రెడ్డి టిఆర్ఎస్...

ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాలో రేవంత్ రెడ్డి?

టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డితో సోమవారం సాయంత్రం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(USPC) భేటీ అయ్యారు. ఉద్యోగ ఉపాధ్యాయ బదిలీల్లో వచ్చిన 317 జివో రద్దుకై టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మద్దతు...

KCRకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..రైతులను ఆదుకోవాలని డిమాండ్

తెలంగాణ సీఎం కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో అకాల, భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని ఈ లేఖలో...

ఇలా చేస్తే మనదే అధికారం..టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ: ఇందిరా భవన్ లో ప్రారంభమైన డిజిటల్ మెంబెర్షిప్ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజక వర్గాల వారిగా డిజిటల్ మెంబెర్షిప్ ప్రగతిపైన సమీక్ష నిర్వహించారు. ఈ...

చిన జీయర్‌ పై రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు..బ్రోకర్లను పట్టుకుని తిరుగుతున్నారంటూ..

తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలు చేస్తే పేదలకు 25శాతం అడ్మిషన్లు...

కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న వారికి రూ.2 లక్షల భీమా: రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న సభ్యులకు ఇన్సూరెన్స్ కల్పించనున్నట్లు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. బూత్  లెవల్లో డిజిటల్ సభ్యత్వం చేపడతామని అన్నారు. దీని కోసం న్యూ ఇండియా ఇన్సూరెన్స్  కంపెనీతో ఒప్పందం...

కేసీఆర్ సర్కార్ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్..317 జీవో రద్దు కోసం ప్రభుత్వంపై ఫైట్

తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన 317 జీవో ఉద్యోగుల పాలిట మరణశాసనం రాస్తోందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కెసీఆర్ రాజకీయ కుతంత్రపు వ్యూహంలో భాగంగా దానిని తీసుకొచ్చారు. దానికి తాజా ఉదంతం...

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...