Telangana budget: నేడు రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో సర్ప్ ఉద్యోగులకు ఏప్రిల్ నుంచి పే స్కేల్ వర్తింప చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల సెర్ప్ ఉద్యోగ సంఘాల రాష్ట్ర జేఏసీ...
తెలంగాణలో ఉద్యోగాల విషయంలో సర్కారు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో సెర్ప్ ఉద్యోగుల జెఎసి నేతలు సిఎం కేసిఆర్ కు బహిరంగ లేఖ రాశారు. వారు రాసిన లేఖను యదాతదంగా దిగువన ప్రచురిస్తున్నాం.
గౌరవనీయులైన కల్వకుంట్ల...
SERP ఉద్యోగులను వీడని కరోనా
నేడు కరీంనర్ లో DPM రఘురాం కరోనా తో మృతి
ఇకనైనా SERP లో కారుణ్య నియామకాలు వర్తింప చేయాలి
సెర్ఫ్ ఉద్యోగ సంఘాల జేఏసీ విజ్ఞప్తి..
ఈ 6 నెలల కాలంలో...
కరోనా దెబ్బకు పిట్టల్లా రాలుతున్న సెర్ప్ ఉద్యోగులు
కరోనా రెండవ దశలోనూ వరి ధాన్యం కొనుగోలు, బ్యాంకు రుణాల పంపిణీ వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న సెర్ప్ సిబ్బంది.
మరణించిన SERP సిబ్బందికి కారుణ్య నియామకాలు...
కరోనాతో మరణించిన సెర్ప్ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని సెర్ప్ ఉద్యోగుల జెఎసి డిమాండ్ చేసింది. గత సంవత్సర కాలంలో కరోనా వైరస్ బారినపడి 26 మంది సెర్ప్ సిబ్బంది అకాల...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...