బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే సల్మాన్ ఖాన్ అద్భుతమైన సినిమాలు తీస్తూ నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్నాడు. 50 సంవత్సరాల వయస్సు దాటినా కూడా...
ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు పెంచడంతో ప్రజలు నానాతిప్పలు పడుతున్నారు. ఈ క్రమంలో ఆయిల్ కంపెనీలు సామాన్యులపై అదనపు భారం వేసేందుకు సిద్ధమయ్యాయి. తాజాగా గ్యాస్ సిలిండర్ ధరను మరోసారి పెంచి ప్రజలను...
ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండకు జంటగా సమంత నటిస్తున్నతాజా చిత్రం 'వీడీ 11' మూవీ షూటింగ్ కశ్మీర్లో జరుగుతున్న నేపథ్యంలో గురువారం సమంత పుట్టినరోజు సందర్భంగా అర్జున్ రెడ్డి శ్యామ్...
మల్కాజిగిరి లో ఈనెల 18న గుడికి వెళ్లి అదృశ్యమైన ఉమాదేవి అనే మహిళకు ఎవరు హత్య చేశారనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వినాయక గుడికి వెళ్ళి ఇంకా తిరిగిరాకపోవడంతో అతని భర్త ఆందోళనకు...
మన బాడీ లో అన్ని విటమిన్ లలో బి 12 ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది లోపిస్తే అనేక వ్యాధులు శరీరాన్ని చుట్టుముడుతాయి. అంతేకాకుండా మన శరీరంలో అత్యంత ముఖ్య భాగమైన బ్రెయిన్...
ఖమ్మం బైపాస్ రోడ్డులోని కృష్ణా ఫంక్షన్ హాలులో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ కల్యాణ మండపం వద్ద రజిని అనే యువతీ ఆందోళనకు దిగింది. మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన శ్రీనాథ్ అనే...
ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రజలపై మరింత భారం వేసేందుకు జగన్ సర్కార్ సిద్దపడింది. 2021-22 పెంచిన మొత్తం పన్నును 2022-2023 లోను మరో 15 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ...
ప్రస్తుతం డీజిల్ ధరలు పెరగడంతో ప్రతి ఒక్కరిపై అదనపు భారం పడనుంది. దాంతో టి.ఎస్ . ఆర్టీసీ డీజిల్ సెన్ విధింపుపై ప్రత్యామ్నాయ లేక రాసారు. అంతేకాకుండా దీనికి ప్రజలు కూడా సహకరించాలని...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...