SSC Paper Leak |తెలంగాణలో పేపర్ లీకుల ప్రకంపనలు ఆగడం లేదు. వరుసపెట్టి పేపర్ లీకులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు ప్రారంభంకావడంతో లీక్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. సోమవారం టెన్త్ తెలుగు పేపర్...
SSC Exams |తెలుగు రాష్ట్రాల్లో పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనుంది. తెలంగాణలో 4లక్షల 94వేల 620 మంది విద్యార్ధులు పరీక్షకు...
MNR Medical College Students Protest: సంగరెడ్డి జిల్లాలోని ఎమ్ఎన్ఆర్ మెడికల్ కాలేజీలో విద్యార్థినులు ఆందోళన చేస్తున్నారు. ఏడీ నారాయణరావును సస్పెండ్ చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. నారాయణరావు అర్థరాత్రులు రూమ్లలోకి వస్తున్నారని.....
ఇండియన్ స్టూడెంట్స్ కు విసాలపై చైనా కీలక ప్రకటన చేసింది. కరోనా సమయంలో భారత్కు వెళ్లి, ఆంక్షల వల్ల గత రెండేళ్లుగా అక్కడే నిలిచిపోయిన విద్యార్థులకు, అలాగే వివిధ రకాల వారు తిరిగి...
తెలంగాణలో 2021–22 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసారు. ఇప్పటికే విద్యార్థులకు హాల్ టికెట్స్ కూడా విడుదల చేసిన...
గ్రూప్ 1 అభ్యర్థులకు శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 1 కోసం టి-సాట్ ప్రసారం చేస్తున్న పాఠ్యాంశాలు మరో గంట అదనం ప్రసారం చేస్తున్నామని T-SAT సీఈవో రాంపురం శైలేష్ రెడ్డి ఓ...
తెలంగాణ విద్యార్థులకు గమనిక. రాష్ట్రంలోని రెండు క్రీడా పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశాల కోసం తెలంగాణ గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ ప్రకటనను విడుదల చేసింది. దీనికి సంబంధించి ప్రవేశ తరగతి, పాఠశాలల...
ఏపీలో నేటి నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 2021-22 పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
నేటి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...