నేషనల్ హెరాల్డ్ కేసులో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్(Anjan Kumar Yadav)కు ఈడీ అధికారులు మంగళవారం నోటీసులు పంపారు. ఈనెల 31న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రేపు(మే 31) ఉదయం...
మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి(Shashidhar Reddy) కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్(Revanth Reddy) ఆధ్వర్యంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ ఠాగూర్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు....
బీఆర్ఎస్ సర్కార్, ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)పై బీజేపీ కీలక నేత, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్ది(Rajagopal Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు బైపోల్లో ఓటమి తర్వాత కొంతకాలంగా మౌనంగా ఉన్న...
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించి మాంచి జోష్లో ఉన్న తెలంగాణ కాంగ్రెస్లో మరో కొత్త పంచాయతీ తెరమీదకు వచ్చింది. వార్ రూమ్ కేసు వ్యవహారంపై మాజీ పీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ...
తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి సీనియర్ నేతల అసంతృప్తి బయటపడింది. అయితే ఈసారి ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) అధిష్టానం తీరుపై గుర్రుగా ఉన్నారు....
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి(Jana Reddy) సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. మంగళవారం మోకాలి నొప్పి కారణంగా ఆస్పత్రికి వెళ్లిన జానారెడ్డికి వైద్యపరీక్షలు నిర్వహించారు. అయితే ఆయన...
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ నేతగా ఉన్నారు, ముందు నుంచి దూకుడుగా ఉండటంతో పార్టీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు, ఇటు కేసీఆర్ సర్కారు పై టీఆర్ ఎస్...
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రస్తుతం జైల్లో ఉన్నారు. మంత్రి కేటిఆర్ ఫామ్ హౌస్ పేరుతో తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి అగ్గి రాజేశారు. కేటిఆర్ ఫామ్ హౌస్ ఇదే...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...