కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ గతంలో కంటే ఫుంజుకుంది అని, ఇక్కడ వైసీపీ నేతలు చెప్పడం కాని డవలప్ మెంట్ చేసేది ఏమీ లేదు అని విమర్శించారు మంత్రి ఆదినారాయణ రెడ్డి.....
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నేతలు అన్నీ సెగ్మెంట్ల పై ఫోకస్ చేశారు ముఖ్యంగా జిల్లాలో ఈగ్మెంట్లలో 8 సీట్లు పక్కా అని చెబుతున్నారు, మరి గెలుపు ఎవరిదో చూడాలి
రాజాం -...
జమ్మలమడుగులో తెలుగుదేశం పార్టీకి చుక్కలు కనిపిస్తున్నాయి.. ఓపక్క రామసుబ్బారెడ్డితో ఆధినారాయణరెడ్డి ప్రచారం చేస్తున్నా, కింది ఉన్న కేడర్ సపోర్ట్ చేస్తారా లేదా అనే అనుమానం పెరిగిపోయింది. ముఖ్యంగా ఆదినారాయణ రెడ్డి రామసుబ్బారెడ్డికి...
ఓటమి భయం వైసీపీకి పట్టుకుంది.. ఎలాంటి పరిస్దితిలో అయినా ఈసారి ఎన్నికల్లో గెలవాలి అని చూస్తున్నారు వైసీపీ నేతలు.. అంతేకాదు టీడీపీ విజయం వస్తే వైసీపీ ఇక బ్రతికి బట్టకట్టే ఛాన్స్...
తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఈ ఎన్నికల్లో పది సెగ్మెంట్లపై నమ్మకం సన్నగిల్లింది అని వార్తలు వస్తున్నాయి... ఇక్కడ ప్రముఖంగా ఫోకస్ చేసింది...ఇక్కడ తెలుగుదేశం వైసీపీ తరపున నిలబడిని అభ్యర్దులు అలాగే ఇక్కడ...
వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినవి చేస్తారు అని ప్రజలు అనుకుంటున్నారు... కాని అనుభవం ఉన్న చంద్రబాబు వల్ల మాత్రమే ఏమైనా సాధ్యం అవుతుంది అని చెబుతున్నారు తెలుగుదేశం నేతలు.. ముఖ్యంగా...
ఎన్నికల వేళ రాజకీయ పార్టీల నేతలతో రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి.. ప్రచారాల హోరు కూడా అలాగే కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం వైసీపీ మధ్య వార్ నడుస్తోంది అని చెప్పాలి. ఎక్కడ రెండు పార్టీల...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...