ఉత్తరాంధ్రా కీలక నేత మాజీ మంత్రి వైసీపీలో చేరుతున్నారు అంటూ ఈ వార్త ప్రచారం అయింది.. ఆయనే కొణతాల రామకృష్ణ. గత కొద్ది నెలలుగా ఇదే వార్త ఏపీ అంతా విస్తరించింది. అయితే...
ఎన్నికల హీట్ ఏపీలో కనిపిస్తోంది.. ఏప్రిల్ 11న పోలింగ్ సమయానికి మేనిఫెస్టోలు, అభ్యర్దుల ప్రచారాలు ఓటర్లను ఎలాంటి ప్రభావానికి గురిచేస్తాయో చూడాలి. అయితే బీసీలకు పెద్ద పీట వేశాము అని చెబుతున్న బాబుకు,...
ఇప్పటికే ఏపీలో 126 మంది అభ్యర్దుల తొలిజాబితా విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ, మరో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో 15 మందికి అవకాశం ఇచ్చారు. రెండో జాబితాలో టికెట్ సాధించిన...
తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు దాదాపు తెలుగుదేశం ఎంపీ అభ్యర్దులను ఫిక్స్ చేశారు అని తెలుస్తోంది.. ఇప్పటికే 126 మందితో తొలిజాబితా విడుదల చేసిన బాబు రేపు మరో జాబితా విడుదల...
తెలుగుదేశం పార్టీ తొలిజాబితాలో 126 మంది పేర్లు వెల్లడించారు బాబు.. అయితే బాబు అనుకున్న విధంగా సెగ్మెంట్లలో ఇంచార్జులకు అలాగే 80 శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇచ్చారు.. కాని ఈ...
వైసీపీలోకి మరో కీలక నేత చేరుతున్నారు అని తెలుస్తోంది ..126 మందితో తొలి జాబితా విడుదల చేసిన చంద్రబాబుని రాజకీయంగా దెబ్బ కొట్టాలి అని భావిస్తున్నారట ఓ కీలక నేత..నెల్లూరు రూరల్...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇంట విషాద చాయలు అలముకున్నాయి.. వైయస్ వివేకానందరెడ్డి మరణం ఆకుటుంబాన్ని కలిచివేసింది అని చెప్పాలి ఇక మరో 24 గంటల్లో జగన్...