వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కంఫ్టర్ జోన్ లో ఉన్నారు అనే చెప్పాలి.. మరో రెండు రోజుల్లో ఆయన అభ్యర్దుల ప్రకటన చేయనున్నారు.. ఇక తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నేటిసాయంత్రం...
ఏపీలో ఇప్పుడు ఎన్నికల సమయం కావడంతో నాయకులు కొందరు టిక్కెట్ల కోసం పార్టీల అధినేత దగ్గర క్యూ కడుతున్నారు.. తమకు ఈసారి అవకాశం ఇవ్వాలి అని సిట్టింగులు, అలాగే పార్టీకోసం కష్టపడ్డాం మాకు...
ఏదైనా ఒక పార్టీలో చేరే వరకూ నాయకుడి గురించి ఎలాంటి వార్తలు లీక్ అవ్వకూడదు, అది రాజకీయపార్టీల్లో ఉండే కనీస నియమం. అయితే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలుగుదేశంలో చేరుతారు అని...
మొత్తానికి రాజకీయం సరికొత్త దారులు చూస్తోంది అని చెప్పాలి .ఓ వైపు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సమయంలో, ఎన్నికల సందడి ఏపీలో మొదలైంది.. అయితే ఏపీలో ఎన్నికలకు ముందే ఏకంగా...
తెలుగుదేశం పార్టీ స్పీడు పెంచింది, ఎన్నికల వేళ సరికొత్త రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టిక్కెట్ల కోసం ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. తమకు సీటు రాదు అంటే వేరే పార్టీలోకి వెళ్లి కండువా...
ఎన్నికల వేళ అనేక పరిణామాలు జరుగుతాయి ..ఇప్పుడు ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదల అవడంతో ఎన్నికల హీట్ కనిపించడంతో పాటు రాజకీయంగా పోటీ కూడా పార్టీల మధ్య నాయకుల మధ్య కనిపిస్తోంది. ముఖ్యంగా...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు వంగవీటి రాధా, ఈ సమయంలో వైసీపీ అధినేత జగన్ పై అనేక విమర్శలు చేశారు. అంతేకాదు సింగిల్ -నేను చేతకాని వాడిని అని అనుకున్నారు,...
ఎన్నికల వేళ జంపింగ్ లు బాగా పెరిగిపోతున్నాయి.. అక్కడ టికెట్ రాదు అనుకుంటే వేరే పార్టీలో కర్చీఫ్ వేయడం, అనేది ఎన్నికల సమయంలో తెలిసిందే. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి చాలా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...